బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడుదాం..: రేవంత్ రెడ్డి

తెలంగాణ స్థానిక ప్రజా ప్రతినిధులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజా ప్రతినిధుల పరిస్థితిని లేఖలో వివరించారు.

 Let's Sing The End Of Brs Rule..: Revanth Reddy-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి తెలిపారు.పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండన్న ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం అని స్పష్టం చేశారు.

మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ దని భరోసా ఇచ్చారు.తాము అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థలకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడుదామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube