విపక్ష ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి..: మోదీ

కాంగ్రెస్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.యూపీలోని( UP ) స్రవస్థిలో జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Opposition India Alliance Is More Dangerous Than Cancer Modi Details, Bjp Electi-TeluguStop.com

విపక్ష ఇండియా కూటమి( India Alliance ) క్యాన్సర్ కంటే అత్యంత ప్రమాదకారి అని మోదీ అన్నారు.అది యావత్ దేశాన్ని నాశనం చేస్తుందని పేర్కొన్నారు.‍

ప్రతిపక్షాలు విజయం సాధిస్తే పేద ప్రజలకు తాము నిర్మించిన ఇళ్లను లాక్కుని తమ ఓటు బ్యాంకుకు( Vote Bank ) పంచుతాయని ఆరోపించారు.విద్యుత్ కనెక్షన్లను కట్ చేసి మళ్లీ చీకట్లోకి నెట్టేస్తారని చెప్పారు.

ప్రజల కోసం 60 ఏళ్లుగా ఏం చేయని వారు ఇప్పుడు మోదీని నిలువరించడానికి ఏకం అయ్యారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube