నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది.రామారెడ్డి మండల తహసీల్దార్ మానస ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.రూ.5 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం రూ.10 వేలను మానస డిమాండ్ చేశారు.బాధితుల సమాచారం మేరకు తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
తాజా వార్తలు