రైతులకు ఏ కష్టం వచ్చినా బీజేపీకి చెప్పాలి..: కిషన్ రెడ్డి

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో రైతులు బలవన్మరణాలకు పాల్పడవద్దని సూచించారు.

 Farmers Should Tell Bjp About Any Difficulties They Face Kishan Reddy Details, B-TeluguStop.com

రైతులకు ఏ కష్టం వచ్చినా బీజేపీకి చెప్పాలని కిషన్ రెడ్డి తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది పెడితే రైతులు వెంటనే 99041 19119 నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

కాగా హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతాంగం పేరిట దీక్ష నిర్వహించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube