హైదరాబాద్ గాంధీభవన్ లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరుగుతోంది.ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు.

 Congress Pac Meeting At Gandhi Bhavan, Hyderabad-TeluguStop.com

ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో చేరికలపై చర్చించనున్నారు.అదేవిధంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి చేరికతో పాటు జిల్లా, మండలాల కాంగ్రెస్ కొత్త కమిటీలపై నేతలు సమీక్షించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube