కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోంది.. కిషన్ రెడ్డి ఫైర్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రైతులకు( farmers ) కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

 Congress Government Is Making Dramas.. Kishan Reddy Fire ,congress Govt, Kishan-TeluguStop.com

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రుణమాఫీ చేస్తానని మోసం చేసిందని కిషన్ రెడ్డి( Kishan Reddy ) మండిపడ్డారు.రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి అన్ని రకాలుగా ఉండగా ఉందని చెప్పారు.చివరి గింజను సైతం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని దుయ్యబట్టారు.

ఈ క్రమంలోనే సకాలంలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేకపోతున్నారని విమర్శించారు.అకాల వర్షాలతో రైతులు నష్టపోయినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube