బిగ్ బాస్ సీజన్ 6 లో 3వ వారం కెప్టెన్సీ పోటీలో అడవిలోలో దొంగలు టాస్క్ ముగింపు దశకు వచ్చింది.ఈ టాస్క్ లో కొందరు హౌజ్ మెట్స్ దొంగలుగా.
మరికొందరు పోలీసులుగా చేశారు.గీతు మాత్రం బిజినెస్ ఉమెన్ గా చేసింది.
అయితే టాస్క్ ముగిసే టైం కి ఎవరి దగ్గరైతే ఎక్కువ మొత్తం ఉంటుందో వారే ఈ టాస్క్ గెలిచినట్టు.కెప్టెన్సీ కంటెండర్ అయినట్టు.
అయితే ఈ టాస్క్ లో గీతు, గోల్డ్ కొబ్బరిబోండం ఉండటం వల్ల శ్రీ సత్య ఇద్దరు కెప్టెన్సీ పోటీదారులుగా ప్రమోట్ అయ్యారు.
మిగతా హౌజ్ మెట్స్ నుంచి కూడా మరో ఇద్దరు ముగ్గురిని కెప్టెన్సీ పోటీదారులుగా చేస్తారు.
అయితే టాస్క్ గెలిచింది మాత్రం పోలీసులే కాబట్టి ఆ ఛాన్స్ పోలీసుల టీం లో ఉన్న హౌజ్ మెట్స్ కి వస్తుందని చెప్పొచ్చు.అడవిలో దొంగలు టాస్క్ లో హౌజ్ మెట్స్ అంతా కష్టపడి ఆట ఆడారు.
ఇందులోనే గొడవలు అయ్యాయి.ముఖ్యంగా శ్రీహాన్, ఇనయా, నేహ, రేవంత్, సుదీపా, ఫైమా ఇలా అందరు తమ టాలెంట్ చూపించారు.
పొలీసుల టీం నుంచి మిగతా కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎవరు ఎంపిక అవుతారన్నది ఈరోజు తెలుస్తుంది.