ఇప్పటం కేసులో పిటిషనర్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్టును పక్కదారి పట్టించారని పిటిషనర్లకు జరిమానా విధించింది.

 Ap High Court Is Angry With The Petitioners In This Case-TeluguStop.com

ఈ మేరకు 14 మందికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.ఇళ్ల కూల్చివేత ఘటనలో షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదంటూ పిటిషనర్లు కోర్టును తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది.దీంతో తీవ్రస్థాయిలో మండిపడ్డ న్యాయస్థానం జరిమానా విధించింది.అయితే గుంటూరు జిల్లాలోని ఇప్పటంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగించిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube