ఏపీలో అత్యంత భయానక వాతావరణం..: వైఎస్ జగన్

ఏపీలో ( AP ) అత్యంత భయానక వాతావరణం నెలకొందని ట్విట్టర్ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్( YS Jagan ) తెలిపారు.ప్రభుత్వం ఏర్పడకముందే టీడీపీ ముఠాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయని పేర్కొన్నారు.

 The Most Terrifying Atmosphere In Ap Ys Jagan Details, Ys Jagan Mohan Reddy, Tdp-TeluguStop.com

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు.

అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని తెలిపారు.ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు.గవర్నర్ ( Governor ) వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలను అడ్డుకోవాలని జగన్ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube