జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అదుపుతప్పిన ఓ కారు ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టింది.

 Three People Died In Road Accident In Jogulamba Gadwala District, Jogulamba Gadw-TeluguStop.com

జమ్మిచేడు సమీపంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాడ పడ్డారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

గద్వాల నుంచి పెబ్బేరుకు వెళ్తుండగా ఘటన జరిగిందని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం బాధితులను ఆస్పత్రికి తరలించారు.అలాగే ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతులు నరేశ్, ఆంజనేయులు, పవన్ కుమార్ గా గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube