జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అదుపుతప్పిన ఓ కారు ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టింది.

జమ్మిచేడు సమీపంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాడ పడ్డారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

"""/" / గద్వాల నుంచి పెబ్బేరుకు వెళ్తుండగా ఘటన జరిగిందని తెలుస్తోంది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం బాధితులను ఆస్పత్రికి తరలించారు.అలాగే ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతులు నరేశ్, ఆంజనేయులు, పవన్ కుమార్ గా గుర్తించారు.

కాంతివంతమైన చర్మం కోసం ఖర్జూరం.. ఇలా ముఖానికి రాస్తే మెరిసిపోవడం ఖాయం!