పైసలు అడుగుతే గొడవ పడుతున్నారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుని ఆవేదన

రాజన్న సిరిసిల్ల జిల్లా: మెక్కుతుర్రు పైసలు అడుగుతే ఇవ్వకుండా గొడవలకు దిగుతున్నారని ఉమ్మడి మండలానికి చెందిన ఓ ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

 If They Ask For Money They Fight .. Food Cente Manager , Rajanna Sirisilla Dist-TeluguStop.com

ఎల్లారెడ్డిపేట మండల ( Yellareddypet )కేంద్రంలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో( Fast food center ) ఫుడ్ తిని పైసలు అడుగుతే ఉద్దెర రాసుకో అంటూ హుకుం జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒక్కొక్కరు 5వేలు, 3వేలు,2వేల చొప్పున ఉద్దెర్లు పెట్టి వెళ్తున్నారని అట్టి పైసలు ఇవ్వమని అడుగుతే కోపంతో చూస్తూ గొడవకు దిగుతున్నారని పేర్కొన్నారు.పొట్టకూటి కోసం కోటి విద్యలో భాగంగా ఫాస్ట్ ఫుడ్ నడుపుకుంటున్నానని మాస్టారులకు జీతాలు, షట్టర్ కు కిరాయిలు చెల్లించాలంటే మాకు పెను భారం అవుతుందని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube