ఎమ్మెల్సీ కవిత పిటిషన్‎పై సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

 Hearing On Mlc Kavitha's Petition In Supreme Court-TeluguStop.com

కేసు పెండింగ్ లో ఉండగా నోటీసులు ఇవ్వడంపై కవిత పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.కాగా గతంలోనూ కవిత సుప్రీం ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించకూడదని పిటిషన్ లో పేర్కొన్నారు.అయితే కవిత తరపున న్యాయవాది విక్రమ్ వాదనలు వినిపించనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube