ప్రకాశం జిల్లాలో టూరిస్టులకు తప్పిన ప్రమాదం

ప్రకాశం జిల్లాలో టూరిస్టులకు పెను ప్రమాదం తప్పింది.ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది.

 A Missed Accident For Tourists In Prakasam District-TeluguStop.com

జిల్లాలోని కొమరోలు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.కాగా ఘటన చోటు చేసుకున్న సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.

భోపాల్ నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.అయితే ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube