మంచిర్యాలలో కాంగ్రెస్ జై భారత్ సత్యాగ్రహ సభ

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జై భారత్ సత్యాగ్రహ సభ నిర్వహించనుంది.నస్పూర్ లో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ బహిరంగ సభకు సుమారు లక్ష మంది వస్తారని అంచనా.

 Congress Jai Bharat Satyagraha Sabha In Mancharyal-TeluguStop.com

హస్తం పార్టీ ఏర్పాటు చేస్తున్న ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు.ఈ మేరకు సభకు అన్ని ఏర్పాట్లను కాంగ్రెస్ శ్రేణులు పూర్తి చేశారు.

ఈ వేదికగా రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ నేతలు ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.అయితే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తరువాత దక్షిణ భారత దేశంలో నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube