కాపులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదు.. టీడీపీ నేత బోండా కీలక వ్యాఖ్యలు

విజయవాడలో కాపు నేతల భేటీ వార్తలపై టీడీపీ నేత బోండా ఉమా స్పందించారు.స్నేహ పూర్వకంగా జరిగిన సమావేశాన్ని వక్రీకరిస్తున్నారన్నారు.

 Cops Are Not In A Position To Trust Ycp. Tdp Leader Bonda's Key Comments-TeluguStop.com

ఇలాంటి వార్తలతో కొందరు వైసీపీ నేతలకు నిద్ర కూడా పట్టదని విమర్శించారు.ఇది సాధారణ సమావేశమన్న ఆయన రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు.

ఓ వివాహానికి వచ్చిన సందర్భంగా కలిశామని తెలిపారు.విశాఖలో కాపునాడు సమావేశంపై చర్చ రాలేదని వెల్లడించారు.

పార్టీ మారే అంశాన్ని గతంలోనే ఖండించానని గంటా చెప్పారని పేర్కొన్నారు.కన్నా కూడా నాదెండ్లతో వ్యక్తిగత సంబంధాలతో కలిశామన్నారు.

కాపులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube