తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిలిజెన్స్ ను అప్రమత్తం చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు.తమ మీద కాకుండా.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కదలికలపై దృష్టి పెట్టాలని సూచించారు.రాజకీయాలు ఆపి ముందు ప్రభుత్వాన్ని కాపాడుకోండని చెప్పారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి బండి సంజయ్ అలర్ట్ నోటీస్ జారీ చేశారు.