కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోంది..: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు.

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిలిజెన్స్ ను అప్రమత్తం చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

తమ మీద కాకుండా.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కదలికలపై దృష్టి పెట్టాలని సూచించారు.

రాజకీయాలు ఆపి ముందు ప్రభుత్వాన్ని కాపాడుకోండని చెప్పారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి బండి సంజయ్ అలర్ట్ నోటీస్ జారీ చేశారు.

డెమొక్రాటిక్ పార్టీకి గట్టి మద్ధతు.. టిమ్ వాల్జ్‌కు జైకొట్టిన జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడు