ఫారెస్ట్ రేంజర్ అంత్యక్రియల్లో ఉద్రిక్తత

ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుకు నిర్వహిస్తున్న అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఆయన అంత్యక్రియలకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ తో పాటు అటవీ శాఖ సిబ్బంది భారీగా హాజరైయ్యారు.

 Tension At Forest Ranger's Funeral-TeluguStop.com

ఈ క్రమంలో దాడుల నుంచి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఫారెస్ట్ సిబ్బంది నినాదాలు చేశారు.అనంతరం మంత్రుల వద్దకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు అటవీశాఖ సిబ్బందిని అడ్డుకున్నారు.అయితే నినాదాల నేపథ్యంలో మంత్రులు వెళ్లిపోయారని తెలుస్తోంది.

ఈ క్రమంలో రేపటి నుంచి విధులకు హాజరుకాబోమంటూ ఫారెస్ట్ సిబ్బంది ప్రకటించారు.తమకు ప్రాణభయం ఉందని, ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube