రాజమండ్రిలో ముఖ్యనేతలతో నారా లోకేశ్ కీలక భేటీ..!

రాజమండ్రిలో టీడీపీ నేత నారా లోకేశ్ కీలక భేటీ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.ఈ మేరకు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అవుతున్నారు.

 Nara Lokesh's Important Meeting With The Main Leaders In Rajahmundry..!-TeluguStop.com

రాజమండ్రి సెంట్రల్ జైలుకు సమీపంలో ఉన్న స్థానిక మాజీ కార్పొరేటర్ నివాసంలో లోకేశ్ సమావేశం నిర్వహించారని సమాచారం.ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్ట్ తరువాత పరిణామాలపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మరికాసేపటిలో ఇంటి దగ్గర నుంచి లోకేశ్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ములాఖత్ కి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు.కాగా చంద్రబాబు జైలులో ఉన్నన్ని రోజులు లోకేశ్ రాజమండ్రిలోనే ఉండే అవకాశం ఉంది.

మరోవైపు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube