మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి సీఎం కేసీఆర్ బీఫామ్ అందజేశారు.అలాగే ఎన్నికల ఖర్చు కోసం రూ.40 లక్షల చెక్కును అందించగా.తనకు అవకాశం ఇచ్చినందుకు కూసుకుంట్ల ధన్యవాదాలు తెలిపారు.
అయితే టికెట్ ఆశించిన కర్నె ప్రభాకర్, బూర నర్సయ్యలతోనూ కేసీఆర్ మాట్లాడి టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు.