భాదిత కుటుంబానికి భద్రత ఎక్సిగ్రేసీయా చెక్కులను అందజేసిన పోలీసు కమిషనర్

ఇటీవల అనారోగ్యంతో మరణించిన కూసుమంచి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వి.వెంకయ్య కుటుంబ సభ్యులకు శాఖ పరమైన భద్రత ఎక్సిగ్రేషియా నుండి నాలుగు లక్షల రూపాయలు చెక్కు ను పోలీసు కమిషనర్ విష్ణు యస్.

 Commissioner Of Police Who Handed Over Security Exgratia Checks To The Victim's-TeluguStop.com

వారియర్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా శాఖపరంగా అందవలసిన బెన్ ఫిట్స్ గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube