బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకే బీ- టీమ్..: కేటీఆర్

తెలంగాణలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్న ఘనత కేవలం సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు.

 Brs Is A B-team For The People Of Telangana..: Ktr-TeluguStop.com

గత ప్రభుత్వాల హయాంలో సాగు నీటి కోసం రైతులు తన్నుకునే పరిస్థితులు ఉండేవని మంత్రి కేటీఆర్ అన్నారు.కేంద్రం పంటలు కొన్నా, కొనకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేస్తుందని చెప్పారు.

రివర్స్ పంపుతో ఎస్ఆర్ ఎస్పీ నిండుకుండలా మారిందన్నారు.తాము ఢిల్లీ, గుజరాత్ కు గులాం కాదన్న కేటీఆర్ ఎవరికో బీ టీమ్ కూడా కాదని పేర్కొన్నారు.

తాము కేవలం తెలంగాణ ప్రజలకే బీ టీమ్ అని స్పష్టం చేశారు.తనను సీఎం చేయాలనుకుంటే తమ పార్టీ, ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు.

అంతేకానీ మోదీ ఎన్వోసీ అవసరం లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube