ప్రజలను డైవర్ట్ చేయడానికే బాబు తిట్ల పురాణం..: సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.ప్రజలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు తిట్ల పురాణం మొదలుపెట్టారన్నారు.

 Babu Titla Puranam Is Just To Divert People..: Sajjala-TeluguStop.com

అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలనేది దానిపై బాబు సమాధానం చెప్పాలని అడిగారు.న్యాయ రాజధానిపై మీ వైఖరేంటని అడిగితే సమాధానం చెప్పలేదని తెలిపారు.

ప్రజలు అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు.కర్నూలు జిల్లాలో చంద్రబాబు విన్యాసాలను ప్రజలు చూశారని తెలిపారు.40 ఏళ్ల ఇండస్ట్రీకి అంత కోపం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.పవన్ కల్యాణ్ లా బాబుకు కూడా చెప్పు చూపించాలనే కోరిక ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube