ఇబ్రహీంపట్నం ఘటనలో ప్రభుత్వం చర్యలపై వైద్యుల ఆరోపణలు

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై మహిళలు మృతిచెందిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.దీనిలో భాగంగా పలువురు డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలతో పాటు రంగారెడ్డి డీహెచ్ఎంఓపై బదిలీ వేటు వేసింది.

 Allegations Of Doctors On The Actions Of The Government In The Ibrahimpatnam Inc-TeluguStop.com

అయితే ఈ ఘటనలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వైద్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.బాధ్యులపై కాకుండా వేరు వాళ్లపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.

ఆపరేషన్ థియేటర్ ప్యుమిగేషన్ లో లోపాలు ఉన్నట్లు కమిటీ నివేదిక ఇచ్చింది.కానీ అక్కడ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటనకు సంబంధం లేని డాక్టర్లపై, సూపర్ వైజర్లపై చర్యలు తీసుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube