దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు ఏర్పాట్లు..: సీఈవో రాజీవ్ కుమార్

దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ( Rajiv Kumar )అన్నారు.

 Arrangements For Counting Across The Country..: Ceo Rajeev Kumar ,rajiv Kumar-TeluguStop.com

యావత్ ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో భారత్( India ) లో 64.20 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు.భారత్ లో రికార్డు స్థాయిలో 31.20 కోట్ల మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే భారత్ లో జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకమన్న ఆయన ఓటర్లు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.27 రాష్ట్రాల్లో రీ పోలింగ్ అవసరం లేదని వెల్లడించారు.అదేవిధంగా జమ్మూకశ్మర్ లో నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ జరగనంత పోలింగ్ జరిగిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube