ఏపీలో ఎన్నికలు అవకాశవాదం వర్సెస్ నిజాయితీ..: విజయసాయిరెడ్డి

ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.రాష్ట్రంలో రానున్న ఎన్నికలు ప్రతిపక్షం వర్సెస్ వైసీపీ మధ్య ఉంటుందని తెలిపారు.

 Elections In Ap Are Opportunism Versus Honesty..: Vijayasai Reddy-TeluguStop.com

ఈ పోటీని తోడేళ్ల గుంపు, సింహంతో పోల్చవచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.అధికారం కోసం దురాశకు, ప్రజా సంక్షేమానికి మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు.

యూటర్న్ రాజకీయాలు వర్సెస్ విశ్వసనీయత అని చెప్పారు.అవకాశవాదానికి, నిజాయితీకి మధ్య ఈ ఎన్నికలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

అయితే ఇప్పటికే బీజేపీతో పొత్తుతో ఉన్న జనసేన నిన్న టీడీపీతో కూడా పొత్తులో ఉంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube