చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

సెప్టెంబర్ 3 న హైదరాబాద్ లో జరిగే పద్మశాలి శంఖారావం( Padmashali Shankaravam ) కు పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని “శ్రీ మార్కండేయ పద్మశాలి యువజన సేవ సంఘం సభ్యులు కోరారు.ఈ సందర్భంగా బోయినిపల్లి శ్రీ పద్మశాలి మార్కండేయ యువజన సేవ సంఘం( Padmashali Markandeya Yuvajana Sangham ) ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు.

 Padmashali Shankaravam On September 3rd,padmashali Shankaravam,padmashali Markan-TeluguStop.com

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బీమనాతిని రాంప్రసాద్,ఉపాధ్యక్షుడు ఆడేపు శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి దూస శ్రీకాంత్,సంయుక్త కార్యదర్శి ఆడేపు రాజమౌళి, శ్రీపతి సాగర్ కార్యవర్గ సభ్యులు బిల్ల రమేశ్,శ్రీపతి రాజేశ్,సిరిపురం మహేష్,మ్యాన కరుణాకర్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube