చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

సెప్టెంబర్ 3 న హైదరాబాద్ లో జరిగే పద్మశాలి శంఖారావం( Padmashali Shankaravam ) కు పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని "శ్రీ మార్కండేయ పద్మశాలి యువజన సేవ సంఘం సభ్యులు కోరారు.

ఈ సందర్భంగా బోయినిపల్లి శ్రీ పద్మశాలి మార్కండేయ యువజన సేవ సంఘం( Padmashali Markandeya Yuvajana Sangham ) ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బీమనాతిని రాంప్రసాద్,ఉపాధ్యక్షుడు ఆడేపు శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి దూస శ్రీకాంత్,సంయుక్త కార్యదర్శి ఆడేపు రాజమౌళి, శ్రీపతి సాగర్ కార్యవర్గ సభ్యులు బిల్ల రమేశ్,శ్రీపతి రాజేశ్,సిరిపురం మహేష్,మ్యాన కరుణాకర్ పాల్గొన్నారు.

మహేష్ జక్కన్న మూవీకి ప్రచారంలో మరో కొత్త టైటిల్.. సూపర్ టైటిల్ అంటూ?