టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఏఈ పేపర్ లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కేసులో నిందితురాలుగా ఉన్న రేణుక తల్లి, అన్న బీఆర్ఎస్ నాయకులేనని బండి సంజయ్ విమర్శించారు.లీకేజీతో బీజేపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు.
రాజశేఖర్ బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా ఉద్యోగం ఇచ్చారా అని నిలదీశారు.