రాజకీయ భవిష్యత్ పై మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా సంచలన వ్యాఖ్యలు..

శ్రీ సత్యసాయి జిల్లా: రాజకీయ భవిష్యత్ పై మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా సంచలన వ్యాఖ్యలు.తన రాజకీయ సెలవు కొనసాగుతుంది.

మూడేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను.ఆలయ నిర్మాణ సమయంలో నేను రాజకీయాలు మాట్లాడనని చెప్పాను.

ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను.రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటాను.

కానీ ఇందులో రాజకీయం లేదు.ఆలయ తరుఫున వెళ్లి పట్టుశాలువా, ప్రసాదం అందజేస్తాను.

Advertisement

అంత పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు మనం వెళ్లక తప్పదు.ఆ తర్వాత యధాప్రకారం నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు