పేద ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం..... ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

పేద ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్లోని ఫిలింనగర్ లో నూతన పెన్షన్ ల మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ రాకముందు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను ముఖ్యమంత్రి KCR 2016 రూపాయల కు పెంచారు రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్ లు అందుతున్నాయి.57 సంవత్సరాలు దాటిన మరో 10 లక్షల మందికి వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 నుండి అందిస్తున్నాం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచు పెండ్లికి లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ.

 The Welfare Of Poor People Is The Government's Mission  Khairatabad Mla Dan Nage-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube