A new film is now being made “Babu Bali” and it was announced today in AP Assembly.The film is produced by educationist-cum-minister Narayana and directed by Boyapati Srinu!! The announcement...
Read More..‘ఇదే పాటా…ప్రతి చోటా ఇలాగే పాడుకుంటాను’… అని ఓ పాత తెలుగు సినిమాలో హీరో పాడతాడు.ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో హీరోగా వెలిగిపోతున్న ఆంధ్రా భాజపా నాయకుడు వెంకయ్య నాయుడు కూడా ఇలాగే పాడుకుంటున్నారు.సినిమాలో హీరో హీరోయిన్ గురించి పాడితే...
Read More..రాజకీయ నాయకులకు పంట పండటం అంటే పదవి దక్కడం అన్న మాట.పదవులు దక్కక పొతే వారు పార్టీలు మారతారు.కాబట్టి వారికి ఏదో ఒక పదవి ఇవ్వాలి.అనుకున్న పదవి దొరికితే పంట పండినట్లే.ప్రస్తుతం తెలంగాణా టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు పంట పండే...
Read More..తెలంగాణా ఉద్యమంలో అమాయక యువజనులు రాష్ట్రం కావాలంటూ ప్రాణాలు తీసుకున్నట్లే ఇప్పుడు ఆంధ్రాలో స్పెషల్ స్టేటస్ కోసం ప్రాణాలు తీసుకోవడం చాలా బాధ కలిగిస్తున్నది.ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు బలి పెట్టగా, శుక్రవారం మరో ఇద్దరు చనిపోయారు.కృష్ణా జిల్లా గుడివాడలో ఒక వ్యక్తీ...
Read More..ప్రస్తుతం దేశంలో ఓ యువకుడి పేరు మారుమోగిపోతోంది.మీడియాలో అతనిపై కథనాలు వెల్లువెత్తుతున్నాయి.‘రక్షకుడో…తక్షకుడో’ అన్నట్లుగా అతను చెలరేగిపోతున్నాడు.అతని వయసు కేవలం ఇరవైఒక్క సంవత్సరాలు.ఈ వయసులోని యువకులు చేసే పనేమిటి? అమ్మాయిలకు లైన్ వేయడం, నిరంతరం సెల్ ఫోన్లలో మాట్లాడటం, కంప్యూటర్లో ఛాటింగ్ చేయడం,...
Read More..ఉమ్మడి తెలుగు రాష్ర్టంలో రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెసును అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్, మంత్రిగా పనిచేసిన నిజామాబాద్ నేత హోదా లేదా స్థాయి ఇప్పుడు పెరిగిందా? తగ్గిందా? ఆయన ప్రస్తుతం...
Read More..Actor-turned-politician and Jana Sena president Pawan Kalyan requested the Andhra Pradesh government not to use the Land Acquisition Act for acquiring land from unwilling farmers for Amaravathi.Pawan even threatened to...
Read More..మాజీ ప్రధాని, మౌన మునిగా పేరుపడిన మన్మోహన్ సింగ్ను ‘బొగ్గు మసి’ వదలడంలేదు.అది ఇప్పట్లో వదలదు కూడా.మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో బద్దలైన బొగ్గు కుంభకోణంలో ఆయన పాత్ర ఏమిటనేది ఇంకా నిర్థారణ కాలేదు.మన్మోహన్ అసమర్థ ప్రధానిగా పేరు తెచ్చుకున్నా అవినీతి...
Read More..Prince Mahesh who has adopted Devarakota in the movie and uplifts the village has responded to the request by Telangana Panchayati Raj Minister K Taraka Rama Rao of adopting a...
Read More..నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ ఆయన స్వదేశంలో ఉండటం అరుదైపోయింది.ఎప్పుడూ విదేశాలు తిరగడమే పని.ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్లడం తప్పు కాదు.వెళ్లాలి కూడా.వివిధ దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి, వివిధ రంగాల్లో ఒప్పందాలు చేసుకోవడానికి, ఇరుగు పొరుగు దేశాలతో...
Read More..దేశంలో ముస్లింల జనాభా పెరిగినట్లు చూపించడం మత రాజకీయమని మహారాష్ట్రలో ప్రధాన రాజకీయ పార్టీ, భాజపా మిత్ర పక్షమైన శివసేన విమర్శించింది.కేంద్ర ప్రభుత్వం తాజాగా మతాల వారీగా జనాభా లెక్కలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ లెక్కల ప్రకారం హిందువుల జనాభా...
Read More..కొన్ని దేశాల్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే, వారిని సంస్కృతిని, సంప్రదాయాలను అవమానించే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.ఈ విషయంలో ఇతర మతాల వారి నుంచి వస్తున్నంత ప్రతిఘటన హిందువుల నుంచి రావడంలేదు.వీరి సహనాన్ని తేలికగా తీసుకుంటున్న విదేశీయులు హిందూ దేవుళ్లను అవమానిస్తూనే ఉన్నారు.గతంలో...
Read More..Union government on Thursday officially declared nominations of 98 cities for NDA government’s flagship program: #Smartcity Mission.Uttar Pradesh received maximum number of nominations(13) and Tamilnadu followed UP with 12 nominations....
Read More..తెలంగాణ ఉద్యమంలో అమాయకులైన యువతీ యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకోగా, ఇప్పుడు ఆంధ్రాలో ప్రత్యేక హోదా కోసం అమూల్యమైన ప్రాణాలు బలిపెట్టుకుంటున్నారు.ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగం చేస్తే రాజకీయ నాయకులు చేయాలిగాని, అమాయక జనం ఎందుకు చేయాలి? ఉద్యమంలో...
Read More..Today is August 26 and it is one of the unforgettable day for TDP party and its leaders.This is the day which dethroned NTR from CM Chair and it happened...
Read More..వై కా పా అధినేత వై ఎస్ జగన్లో ఆత్మవిశ్వాసం రోజురోజుకు పెరిగిపోతున్నది.ఒక్క మాటలో చెప్పాలంటే అది విశ్వరూపం దాలుస్తున్నది.ఆ విశ్వరూపం పేరు ముఖ్యమంత్రి పదవి.2019 ఎన్నికల్లో వై కా పా గెలిచి తీరుతుందని, తాను ముఖ్యమంత్రిని అయి తీరుతానని పడే...
Read More..వై కాపా అధినేత జగన్ బుధవారం విజయవాడలో ధర్నా చేసారు.మొన్నీమధ్య స్పెషల్ స్టేటస్ కోసం దిల్లీలో ధర్నా చేసిన జగన్ రాజధాని నిర్మాణం కోసం భూములను బలవంతంగా తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ భూములు ఇవ్వడానికి వ్యతిరేకత చూపుతున్న రైతులకు మద్దతుగా విజయవాడలోని...
Read More..AP chief minister’s meeting with Prime Minister Modi finally gets some movement on AP special status.The Centre said a roadmap for implementing key provisions of the Andhra Pradesh Reorganisation Act...
Read More..తెలంగాణలో ఒక ఉప ఎన్నిక జరగాల్సివుంది.ప్రస్తుత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కేబినెట్లో చేరకముందు టీఆర్ఎస్ తరపున వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.ఆయన్ని సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకొని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, విద్యా శాఖను అప్పగించారు.వరంగల్ ఎంపీ స్థానానికి...
Read More..పవర్స్టార్, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఆంధ్రాలోని రాజధాని నిర్మాణ ప్రాంతంలోని గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.రాజధాని నిర్మాణం కోసం తమ భూములు ఇవ్వబోమని భీష్మించుకున్నారు పెనుమాక, ఉండవల్లి తదితర గ్రామాల రైతులు.రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వకుంటే భూ...
Read More..పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు పాలకులను సాధారణంగా విమర్శించరు.ఎక్కడో ఒకరిద్దరు ఉంటే ఉడొచ్చేమో.బడా పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు, కార్పొరేట్ సంస్థల అధిపతులకు లాభాలు సంపాదించుకోవడమే ప్రధానం.వారికి ఒక రాష్ర్టం మీద ప్రేమ, మరో రాష్ర్టం మీద ద్వేషం ఉండవు.అంతర్గతంగా పార్టీ అభిమానాలు ఉంటాయోమోగాని బయటకు...
Read More..రెండు తెలుగు రాష్ర్టాలకు ఉమ్మడి గవర్నర్ అయిన ఇఎస్ఎల్ నరసింహన్ వెళ్లిపోతారని చాలాకాలంగా వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చే ప్రచారం జరుగుతోంది.వాస్తవానికి ఆయన పదవీ కాలం రెండు వేల పదిహేడో సంవత్సరం చివరి వరకూ ఉంది.కాని ఆయన ఎక్కువ కాలం...
Read More..పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని రాజధాని నిర్మాణ ప్రాంతంలో భూసేకరణను వ్యతిరేకిస్తున్న గ్రామాల్లో పర్యటించి రైతుల బాధల గాథలు విన్న తరువాత కొంత విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు.నిజానికి ఇది విచిత్రమైన పరిస్థితి అని కూడా చెప్పలేం.ఆసక్తికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు.రాజధాని...
Read More..‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్-ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్నేహం బీటలు వారవచ్చని, పూర్తిగా తెగిపోయే అవకాశం కూడా ఉందని రెండు మూడు రోజులుగా ప్రచారమైన ఊహాగానాలకు పవన్ తెర దించాడు.ఏపీలో రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి భూములను బలవంతంగా సేకరించవద్దని,...
Read More..రాజకీయ నాయకుడిగా మారిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఆ పాత్రను సరిగా పోషించడంలేదని, ‘తప్పు చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా’ అని చెప్పిన ఆయన ఆ పని చేయడంలేదని విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చారు.ఆంధ్రా రాజధాని నిర్మాణం...
Read More..పవర్స్టార్, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుడు మాటలు వింటారా? ఎవరు ఏం చెబితే అది నమ్మేస్తారా? ఇతరుల మాటలకు లొంగిపోతారా? వేరే వారి మాటలు విని తప్పుదారిలో పోతారా?…ఈ ప్రశ్నలకు ‘అవును’ అని చెబుతున్నారు ఏపీ టీడీపీ నాయకుడు కాలువ...
Read More..దేశం అభివృద్ధి చెందాలంటే మార్గం ఏమిటి? ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి? అభివృద్ధి పనులు జరగాలంటే డబ్బు కావాలి.ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇందుకు అనేక మార్గాలున్నాయి.కాని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికు కనబడింది ఒక్కటే మార్గం.అదేమిటంటే….పన్నులు పెంచడం.ప్రజలపై పన్నుల...
Read More..ఈ ప్రశ్న సినిమాలకు సంబంధించింది కాదు.టీడీపీకి, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడికి సంబంధించింది.అంటే బాబుతో పవన్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆయనతో స్నేహం కొనసాగుతుందా? లేదా దోస్తీ వదులుకుంటాడా? ఆయన వరుసగా సామాజిక మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలు...
Read More..మన పాలకులకు, దేశ ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం ఏమిటంటే…ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని.అతను పాక్లోనే ఉంటున్నాడని, అతనికి తామే ఆశ్రయం కల్పిస్తున్నామని పాకిస్తాన్ పాలకులకూ, ప్రజలకూ తెలుసు.అయినా ‘దావూద్ మా దేశంలో లేనేలేడు’ అని పాక్ పాలకులు ఇప్పటికీ...
Read More..పేరు మోసిన పారిశ్రామికవేత్తలు ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లోనూ పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టడంతోపాటు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు.‘కార్పొరేటర్ రెస్పాన్సిబిలిటీ’ కింద కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు సేవా కార్యక్రమాలు చేపట్టే సంగతి తెలిసిందే.రాష్ర్టం విడిపోయాక అభివృద్ధి బాటలో అడుగులు వేస్తున్న...
Read More..సర్వేలు చేయించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలవాటు.ఏదో ఒక విషయం తెలుసుకోవడానికి సర్వే చేయిస్తుంటారు.అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఒకే ఒక్క రోజులో తెలంగాణ వ్యాప్తంగా బృహత్తర సర్వే చేయించి ‘రికార్డు’ సృష్టించారు.ప్రపంచంలో ఇలాంటి సర్వే ఎవ్వరూ చేయలేదని ప్రచారం చేశారు.మరి ఈ...
Read More..Power star Pawan Kalyan recent tweets on land acquisition drew flak and he came under severe criticism.Some political analysts have even written off the party and its chief.AP Finance Minister...
Read More..Telangana TDP MLA and key accused in cash-for-vote scam Kodangal MLA Revanth Reddy was arrested again.The fire brand leader got arrested in Kodangal Town on Thursday morning for staging protest...
Read More..After a brief hiatus investigation into the cash-for-vote case has picked up momentum with Telangana and Andhra Pradesh police making tit-for-tat moves.Another set of notices were issued by Telangana ACB...
Read More..Telangana crusader and the chief minister of newly formed state K Chandrasekhar Rao is the most followed chief minister on Facebook.The news was revealed by none other than KCR son...
Read More..Actor-turned-politician and Jana Sena president Pawan Kalyan once again made request to TDP government.Pawan took to his micro blogging site to made request to TDP government.He asked the Andhra Pradesh...
Read More..దేశ రాజధాని ధిల్లీ ఉక్కు వలయంలో ఉంది.అంటే నగరమంతా పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా దళాలు మోహరించాయి.ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో ప్రభుత్వం ఎంతో అప్రమత్తమైంది.6 వేల మందికి పైగా పోలీసులను, భద్రతా సిబ్బందిని మోహరించారు.లష్కరే...
Read More..హర్యానాలో 50 కోట్ల ప్రజాధనం నీళ్ళ పాలు కాబోతున్నది.ఇంత డబ్బు నీళ్ళ పాలు చేయడానికి నీళ్ళు ఉన్నాయా అంటే లేవు.మరి నీళ్ళ పాలు చేయడం ఏమిటి? మన పురాణాల్లో సరస్వతి నది ప్రస్తావన ఉంది.గంగా, యమునా, సరస్వతి అని అనడం మనకు...
Read More..ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన పార్లమెంటు యుద్ధ భూమిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేసారు.ప్రతి ఏడాది ఆగస్టు 15 సందర్భంగా రాష్ట్రపతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ.స్వతహాగా రాజకీయ నాయకుడైన ప్రణబ్ పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా వాష్అవుట్...
Read More..నోటుకు వోటు కేసులో ప్రధాన నిందితుడైన కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరు కాగా, ఇదే రోజు అక్రమ ఆస్తుల కేసులో నిందితుడైన వై కా పా అధినేత జగన్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.ఏసీబీ కోర్టుకు...
Read More..ఈ ఇద్దరినీ వదలని నాయకుడు తెలంగాణా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.ఆయన టీడీపీని వదిలి పెడుతున్నట్లుగా వార్తలు వచ్చాయట.దీనిపై రేవంత్ మండిపడ్డారు.తను టీడీపీని వదిలి పెడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నాడు.తను టీడీపీని వదలనని, అలాగే ముఖ్యమంత్రి కెసీఆర్ని కూడా వదిలి...
Read More..Popular actor and Jana Sena leader Pawan Kalyan requested the Andhra Pradesh government not to use land acquisition act on famrers for building a new state capital. Pawan Kalyan in...
Read More..ఈ మోడీ ఎవరు? ఆ మోడీ ఎవరు? ఈ మోడీ ప్రధాని నరేంద్ర మోడీ.ఆ మోడీ అవినీతి ఆరోపణలతో దేశం నుంచి పారిపోయిన ఐ పీ ఎల్ మాజీ బాస్ లలిత్ మోడీ.దమ్ముంటే విదేశాల నుంచి లలిత్ మోడీని తీసుకు రావాలని...
Read More..రాహుల్ గాంధీ .పేరుకి ప్రధాన మంత్రి అభ్యర్థి అయినా .ప్రజలకి ఎప్పుడు వినోదాన్ని పంచే నేతగానే మనకి తెలుసు.అర్నబ్ గోస్వామి చర్చ వేదిక లో సమయం సందర్భం లేని సమాధానాలతో మనల్ని నవ్వించిన రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో ఎదో ప్రయత్నించి...
Read More..కొందరు నాయకులు తమ సహాయకులతో (ప్రభుత్వ ఉద్యోగులు కూడా కావొచ్చు) బూట్లు తుడిపించుకుంటారు.కొందరు బూట్లు తొడిగించుకుంటారు.ఇంకొందరు చెప్పులు మోయించుకుంటారు.ఇలాంటి పనులు పబ్లిగ్గా చేస్తారు కాబట్టి వివాదంగా మారుతాయి.మీడియాలో ప్రచారం జరుగుతుంది.సహాయకులతో ఇలాంటి పనులు చేయించుకోవడం వారిని అవమానం చేయడమే.కొంతకాలం కిందట చిక్కీ...
Read More..ప్యాకేజ్ ఎవడికి కావాలి? ప్రత్యేక హోదా ఇవ్వండి.అది తప్ప మరొకటి ఒప్పుకోము…అని ఏపీలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది.టీడీపీ ఎంత గింజుకున్నా ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకోవడం లేదని వై ఎస్ ఆర్ కాంగ్రస్ నాయకుడు...
Read More..వోటుకు నోటు కుంభకోణంలో కొత్త కోణం బయట పడింది.ఈ కుంభ కోణంలో ఇంతకూ ముందే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఇరుక్కోగా, ఇప్పుడు ఆయన కుమారుడు నారా లోకేష్ పరోక్షంగా ఇరుక్కున్నారు.అంటే ఈ కుంభకోణంలో ఆయన...
Read More..The ‘cash for vote’ case is back to haunt Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and his MLA’S.The Anti-Corruption Bureau (ACB) of Telangana again started their interrogations in cash-for-vote scam....
Read More..ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదు.రాదు.ఈ విషయం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసారు.ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక పాకేజీ ఇస్తామని చెప్పారు.హోదా కోసం పట్టుపట్టవద్దని సహాయం చేయడమే ప్రధానమని అన్నారు.ఏపీ ఆర్ధిక...
Read More..ఈ ప్రభుత్వమైనా రాజధాని నుంచే పరిపాలన సాగిస్తుంది.కాని ఆంధ్రప్రదేశ్ సర్కారు మాత్రం రెండు నగరాల నుంచి పాలన చేస్తోంది.ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి, ఎపీలోని విజయవాడ నుంచి పాలన చేస్తుంది.ఇలా ఎందుకు చేయాల్సి వస్తున్నదో జనానికి తెలిసిందే.వాస్తవానికి ఏపీలో రాజధాని నిర్మాణం...
Read More..చీకటి సామ్రాజ్య అధినేత, పేరు మోసిన డాన్, పాకిస్తాన్ లో సురక్షితంగా ఉన్న దావూద్ ఇబ్రహీం ఇండియాకు తిరిగి వస్తాడని అనుకుంటామా? ఒకప్పుడు ఆయన ఇండియా వాడే కావొచ్చు.కాని ఇక్కడికి రావాలనే కోరిక ఉంటుందా? ఇది కేవలం మన ఊహ మాత్రమే.దావూద్...
Read More..ఒకప్పుడు వై ఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మీడియాలో సంచలనం కలిగించింది.పత్రికలు, చానళ్ళు ఊదరగొట్టాయి.జగన్ ఏడాదిగా పైగా జైల్లో ఉన్నాడు.జగన్ పని అయిపోయిందని, ఇక జైలు నుంచి బయటకు రాడని టీడీపీ సహా ఆయనతో పడని నాయకులు అంతా అనుకున్నారు.రాజకీయాల్లో...
Read More..ఆంద్ర ప్రదేశ్లో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రతీ పార్టీ ఆందోళన చేస్తోంది.అధికార టీడీపీ, దాని మిత్ర పక్షమైన భాజపా తప్ప మిగిన పార్టీలన్నీ రంగంలోకి దిగాయి.ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ సందర్భంగా ఓ వ్యక్తి ఆత్మహత్య...
Read More..Cabinet Ministers in the Andhra Pradesh Government will get luxurious buildings in the AP capital.The government has decided to construct lavish houses for all its ministers and officials.According to sources,...
Read More..తెలంగాణా ప్రభుత్వం పంజాబులో పథకం అమలు చేయడం కాదు.తెలంగాణలో ఉన్న పథకం వంటిదే పంజాబు ప్రభుత్వం ప్రవేశపెట్టింది.తెలంగాణలో కెసీఆర్ సర్కారు హిందూ, ముస్లింలలోని బడుగు వర్గాల ఆడపిల్లల వివాహాల కోసం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పధకాలు ప్రవేశపెట్టింది.వీటి కింద ఆర్ధిక సాయం...
Read More..తెలుగు సాహిత్యం, మతం, చరిత్రకు సంబంధించిన అరుదైన రచనలను ప్రజల ముంగిట్లోకి ఇంకా చెప్పాలంటే నెట్ ఇంట్లోకి (ఇంటర్నెట్) తీసుకురావాలనే ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.ఈ రచనలను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉన్న అన్నమాచార్య గ్రంథాలయంలో భద్రపరుస్తారు.అలాగే ఇంటర్నెట్లో కూడా పెడతారు.దీంతో ఈ...
Read More..విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సినిమాల్లో నటిస్తున్నారా? లేక డ్రామాల్లో నటిస్తున్నారా? మనకు తెలిసినంతవరకూ ఆమె నటి కాదు.కాని సుష్మా బాగా నటిస్తున్నారని కాంగ్రెస్స్ అధినేత్రి సోనియా గాంధి వ్యంగ్యంగా అన్నారు.అవినీతి ఆరోపణలు రావడంతో విదేశాలకు పారిపోయిన లలిత్ మోడీ విషయంలో...
Read More..ప్రధాని నరేంద్ర మోడీ వెలుగు తగ్గిపోయిందా? అవును….తగ్గిపోయిందని అనిపిస్తున్నది అన్నారు ఒక బడా పారిశ్రామికవేత్త.ఆయన పేరు రాహుల్ బజాజ్.అతి పెద్ద కార్పోరేట్ సంస్థ అయిన బజాజ్ గ్రూప్ అధినేత.ఈయన రాజ్య సభ సభ్యుడు కూడా.2014లో ఒక చక్రవర్తిని చూసామని, కాని ఇప్పుడు...
Read More..ఇవి కోర్టుల్లో కేసులు కాదు.దేశంలోని అతి ఉన్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ వద్ద పెండింగ్లో ఉన్న కేసులు.సీబీఐ వద్ద వెయ్యికి పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి.ఈ కేసులన్ని వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.జూన్ నెలాఖరు నాటికి ఈ కేసులు పెండింగ్లో ఉన్నట్లు...
Read More..తెలంగాణా ప్రజలకు తెరాస సర్కారు ఒక శుభ వార్త వినిపించింది.రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం లేదట.కొంత కాలం కిందట ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు వారికి భారీగా జీతాలు పెంచిన సంగతి తెలుసు.43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు.ఇంత్త భారీగా...
Read More..దేశంలో కొంత కాలంగా గొడ్డు మాంసం మీద చర్చలు, వివాదాలు నడుస్తున్న నేపధ్యంలో ఓ ముస్లిం ఎమ్మెల్యే గోవుల రక్షణకు నడుం బిగించాడు.అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు.ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాది పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ పని చేస్తున్నాడు.జమీరుల్లా ఖాన్...
Read More..రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర ప్రభుత్వంతో ప్రతి విషయంలో గొడవ పడుతున్న తెలంగాణా సర్కార్ పెద్ద మనసు చేసుకుంది.హైదరాబాద్ లో హై కోర్టు నిర్మించుకోవడానికి జాగా ఇవ్వడానికి ఒప్పుకుంది.ఆంధ్రలో హై కోర్టు పెట్టుకునేంతవరకు హైదరాబాద్లో ఉండొచ్చు.హై కోర్ట్ ను విభజించాలని...
Read More..రాజకీయ పార్టీలు చేసే ధర్నాలు చాలా ఖరీదుగా ఉంటాయా? బాగా ఖర్చు అవుతుందా? అంటే రాజకీయ పార్టీలు చేసే ధర్నాలు కొన్ని నాసిరకంగా, మరికొన్ని విలువ గలవిగా ఉంటాయని అనుకోవాలి.ఇది ఆయా నాయకుల స్థాయిని బట్టి ఉండవచ్చు.ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు...
Read More..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ రాజ్యసభకు వెళతారని సమాచారం.గత లోక్ సభ ఎన్న్హికల్లో విశాఖపట్నం నుండి పోటీ చేసి పరాజయం పొందిన సంగతి తెలిసిందే.అప్పట్లో తల్లి గెలవలేకపోయినందుకు జగన్ చాలా బాధ పడ్డారు .ఎన్నికలు ముగిసినప్పటి నుంచి...
Read More..తెలంగాణకు వరం ఆంధ్రాకు శాపంగా పరిణమించిందని అర్థం కాదు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఓ వరం ప్రసాదించింది.ఆంధ్రాకు మాత్రం శాపం కొనసాగుతూనే ఉంది.సాధారణ భాషలో చెప్పాలంటే కేంద్రం తెలంగాణ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించగా, ఆంధ్రా డిమాండ్ పట్ల ఏ స్పందనా లేకుండా...
Read More..ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతిపక్షాల పోరాటం ప్రత్యేక హోదా మీదనే.అధికార టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు మిత్రపక్షం కాబట్టి ఎలాంటి ఆందోళనలూ చేసే అవకాశం లేదు.కాబట్టి ప్రజల ఆశలన్నీ ప్రతిపక్షాల మీదనే ఉన్నాయి.కేంద్రంపై అవి ఒత్తిడి తేస్తే, పోరాటాలు చేస్తే, ఉద్యమిస్తే...
Read More..ఒక సంతోషకరమైన ఘటన జరిగింది.కాని విషాదం ఇంకా గూడు కట్టుకునే ఉంది.‘కిడ్నాప్ కథ’ ఇంకా పూర్తిగా సుఖాంతం కాలేదు.ఆ కథకు శుభం కార్డు పడుతుందా? చెప్పలేం.ఎందుకంటే ఇదంతా ఉగ్రవాదుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది కాబట్టి.ఇక అసలు విషయానికొస్తే….కొద్ది రోజుల క్రితం...
Read More..ప్రముఖ హీరో, ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మరో ప్రచారం జరుగుతోంది.మరో ప్రచారమంటే ఇంతకు ముందు ఒక ప్రచారం జరిగినట్లే కదా.అప్పుడు జరిగిందీ, ఇప్పుడు జరుగుతున్నదీ చెడు ప్రచారం మాత్రం కాదు.ఆయనకు, ఆయన అభిమానులకు సంతోషం కలిగించే ప్రచారమే.రాజకీయ నాయకులకు...
Read More..కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు.ఇదివరలో ఆయన ఒకసారి ఆదిలాబాదు జిల్లాలో పర్యటించి, పాదయాత్ర చేసి కాంగ్రెసు నాయకులకు ఉత్తేజం కలిగించారు.ఆ ఉత్తేజం తగ్గిందనుకున్నారో, లేదా మరింత ఉత్సాహం నింపాలని నిర్ణయించుకున్నారోగాని మళ్లీ పర్యటించబోతున్నారు.ఈ నెల (ఆగస్టు) ఇరవై...
Read More..ఓపిక నశిస్తే ఎవరైనా కఠినంగా, కరుకుగా మారతారు.మెత్తగా ఉన్నవారు కూడా నియంతగా మారతారు.లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అదే చేశారు.ఆమెకు ఓపిక నశించడంతో గొడవ చేసిన పాతిక మంది కాంగ్రెసు ఎంపీలను ఐదు రోజులపాటు సస్పెండ్ చేశారు.సహజంగానే ఇది కాంగ్రెసుకు, మరికొన్ని...
Read More..It’s already been reported that actor turned MLA Nandamuri Balakrishna got 1st rank in his district in terms of people’s approval.The results surprised many as Balayya is busy with his...
Read More..లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ విసిగిపోయారు.ఇరవై ఐదు మంది కాంగ్రెసు ఎంపీలను ఐదు రోజులపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.గత నెల ఇరవై ఒకటో తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు సభను సాగనివ్వకుండా కాంగ్ర ఎసు...
Read More..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలన్నీ ఒకే నినాదం ఎత్తుకున్నాయి.ఒకే డిమాండ్ వినిపిస్తున్నాయి.అదే…ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా.దీన్ని సాధించడానికి అపోజిషన్ పార్టీలు ఉద్యమ బాట పడుతున్నాయి.వివిధ ఆందోళన కార్యక్రమాలకు రూపల్పన చేస్తున్నాయి.ప్రత్యేక హోదాపై నోరు మెదపకుండా కూర్చున్న అధికార టీడీపీ, దాని మిత్రపక్షమైన భాజపా బండారం...
Read More..స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు ఏం జరిగిందని అనుకుంటున్నారా? దేశానికి స్వతంత్రం రావడానికి ముందు రోజు ఏం జరిగిందో చరిత్ర పుస్తకాల్లో ఉంది.కాని ఈ ఇండిపెండెన్స్ డేకు ముందు జరిగేది నోటుకు ఓటుకు సంబంధించింది.ఇంతకూ అసలు విషయం ఏమిటంటే….నోటుకు ఓటు కేసులో...
Read More..నోరెత్తని వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ.మాట్లాడని వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.నోరెత్తడంలేదన్నా, మాట్లాడటంలేదన్నా ఒక్కటే అర్థం.నరేంద్ర మోదీ తన పాలనలో జరుగుతున్న కుంభకోణాలపైన నోరు మెదపడంలేదు.పైగా ఆరోపణలు ఉన్నవారిని వెనకేసుకురావడమే కాకుండా, మంత్రుల చేత వారిని పొగిడిస్తున్నారు.అవినీతికి, కుంభకోణాలకు ఆధారాలు...
Read More..మన పొరుగున ఉన్న చైనా కేవలం జనాభాలోనే రికార్డు సృష్టించలేదు.సాంకేతిక విజయాల్లోనూ అనేక రికార్డులు నెలకొల్పింది.ఆర్థికంగానూ అద్భుత విజయాలు సాధిస్తోంది.ఆ దేశం మళ్లీ మరో రికార్డు నెలకొల్పబోతున్నది.ఆ దేశంలోని యున్నాన్ ప్రావిన్్సలో ఉన్న లాంగ్ జియాంగ్ నది మీద ఆసియాలోనే అతి...
Read More..మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న ఈ రోజుల్లో మతాలకు అతీతమైన ఉన్నత సంస్కారం గల నాయకుడు ఒకరున్నారు.ఆయన అన్ని మతాలను ప్రేమించారు.అన్ని మతాలవారు ఆయన్ని ప్రేమించారు.తమకు స్ఫూర్తినిచ్చే నాయకుడిగా పరిగణించారు.ఆయనే మాజీ రాష్ర్టపతి, ప్రఖ్యాత శాస్ర్తవేత్త డాక్టర్ ఏపేజే అబ్దుల్...
Read More..There are rumours on Nandamuri Balayya becoming minister in Naidu’s cabinet.If it happens there can be no sweeter news to the Nandamuri fans.Now here comes one more good news for...
Read More..తెలుగు రాష్ర్టాల్లో వాన చుక్క కరువైంది.కరువు ఛాయలు కమ్ముకున్నాయి.రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.మంచినీటి కరువు కళ్లముందు కదలాడుతోంది.జలాశయాలు ఎండిపోతున్నాయి.కాని ఉత్తర భారతం మాత్రం వానలతో, వరదలతో అతలాకుతలమవుతోంది.ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.నగరాలకు నగరాలే మునిగిపోతున్నాయి.కొండచరియలు విరిగిపడుతున్నాయి.మణిపూర్, బెంగాల్, ఒడిశా, మిజోరం…ఇలా పలు...
Read More..మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ చాలా పాపులర్.ఆయన్ని తెలియనవారు చాలా తక్కువ.ఆయన ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయ్యుంటే ఇంత పేరు వచ్చేది కాదు.కాని ‘లోక్సత్తా’ అనే సంస్థను స్థాపించి, తరువాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల్లోనూ పోటీ...
Read More..Telangana state government has decided to say good bye to Dangerous Gudumba from the state.The decision was taken by CM during high level review meeting with the officials of the...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఆయన మంత్రులకు ఏమైందో అర్థం కావడంలేదు.‘యథా ముఖ్యమంత్రి…తథా మంత్రులు’ అన్నట్లుగా ఉంది పరిస్థితి.పురాతన ఉస్మానియా ఆస్పత్రిని కూల్చేసి జంట భవనాలు కడతానని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే, ఉప ముఖ్యమంత్రుల్లో ఒకడైన మహమూద్ అలీ రెండాకులు ఎక్కువ చదువుకున్నట్లుంది.‘అవసరమైతే...
Read More..మనిషికి అనేక కోరికలు ఉంటాయి.కాని ఏవి కోరుకోవాలి…ఏవి కోరుకోకూడదు అనేది తెలియాలి.ఏవి నెరవేరుతాయో, ఏవి నెరవేరవో అవగాహన ఉండాలి.రాజకీయ నాయకులకు ఈ అవగాహన మరింత ఎక్కువగా ఉండాలి.మనసులో ఏదుంటే అది అధినేతకు చెప్పకూడదు.రాజకీయాలు ప్రజల సెంటిమెంట్లతో, వారి భావోద్వేగాలతో సంబంధించినవి కాబట్టి...
Read More..‘మీరు పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడారు? వారం రోజుల్లో జవాబు ఇవ్వండి’….అని జాతీయ మహిళా కమిషన్ కాంగ్రెసు నాయకుడు గురుదాస్ కామత్కు నోటీసు ఇచ్చింది.కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి గురుదాస్ కామత్ అసభ్యంగా, అభ్యంతరకరంగా,...
Read More..కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి , ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది.దేశంలోని ఏ రాష్ర్టానికీ ‘ప్రత్యేక హోదా’ ఇచ్చే ఆలోచన లేదని, ఆ ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర లేదని తేల్చి చెప్పడంతో ఆశలు అడియాసలయ్యాయని చెప్పుకోవచ్చు.ఏ రాష్ర్టానికీ ప్రత్యేక హోదా...
Read More..కోర్టు కేసులకు సంబంధించి ఓ సామెత ఉంది.‘ఓడినవాడు కోర్టులో ఏడిస్తే…గెలిచినవాడు ఇంట్లో ఏడ్చాడట’.ఓడినవాడు ఏడవడం సహజం.మరి గెలిచినవాడు ఎందుకు ఏడుస్తాడు? కేసు ఏళ్ల తరబడి సాగడం.పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు కావడం ఇందుకు కారణాలు.కొన్ని కేసుల్లో వేలు, లక్షలు కూడా ఖర్చవుతాయి.కొన్ని...
Read More..నరేంద్ర మోదీ సర్కారుకు దాని మిత్రపక్షమైన శివసేన పెద్ద తలనొప్పిగా మారింది.అది వివిధ అంశాలపై ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వంపైనే తిరగబడుతోంది.భాజపాకు మిత్రపక్షమైన టీడీపీ ఏపీకి అన్యాయం జరుగుతున్నా నోరు మూసుకొని గమ్మున ఉండిపోగా శివసేన మాత్రం ప్రతిపక్షాలతో కలిసి ఆందోళనలు చేస్తోంది.భూసేకరణ...
Read More..తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందన్నట్లుగా సినిమా హీరోకు అవకాశాలు లేకపోతే రాజకీయ నాయకుడవుతాడు.అయితే ఇలాంటివారు సినిమా అవకాశాలు లేక రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకోరు.ప్రజలకు సేవ చేయడానికి పాలిటిక్సులోకి దిగామంటారు.ఒకప్పటి లోబడ్జెటు సినిమాల హీరో శివాజీ ప్రస్తుతం రాజకీయ నాయకుడైపోయాడు.సినిమాలకు లేక లీడరైపోయాడా?...
Read More..నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ‘చదువు’పై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్ ఆసక్తికరమైన, నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు.ఆయన మనసులో ఏం పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేశారో తెలియడంలేదు.‘ప్రధాని...
Read More..ముంబయి పేలుళ్ల ఘటనలో దోషి యాకూబ్ మెమన్ ఆశలు అడియాశలయ్యాయి.ఉరిశిక్షను రద్దు చేయాలనే ఆయన విజ్ఞప్తిని తెలుగువాడైన మహారాష్ర్ట గవర్నర్ సి.విద్యాసాగర్ రావు తిరస్కరించారు.దీంతో చివరి ఆశ నీరుగారింది.ఉగ్రవాది యాకూబ్ మెమన్ ఉరితీతకు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.అది...
Read More..తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు ఏదైతే జరగకూడదని అనుకున్నారో, జరగబోదని భావించారో అదే జరిగింది.నోటుకు ఓటు కేసులో తెలంగాణ ఏసీబీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చేర్చింది.ఏసీబీ తయారుచేసిన ఛార్జిషీటులో చంద్రబాబు పేరు ఉంది.ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలసిపోయారు.ఉద్యోగుల మాదిరిగా ముఖ్యమంత్రికి వారాంతపు సెలవు, క్యాజువల్ లీవులు, ఇతర సెలవులు ఉండవు కదా.అందులోనూ గోదావరి పుష్కరాల సందర్భంగా విపరీతంగా పనిచేశారు.పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి రాజమండ్రిలోనే ఉన్నారు.పుష్కరాల గురించి, అక్కడి ఏర్పాట్ల గురించి విపరీతమైన ప్రచారం...
Read More..కొంతకాలం కిందట తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం బాగాలేదని మీడియాలో వార్తలు రాగానే అన్నాడీఎంకే నాయకులు, మంత్రులు కోపగించుకున్నారు.మీడియా వార్తలపై మండిపడ్డారు.ఆమె నిక్షేపంగా ఉందంటూ ఆరోగ్యం బాగాలేదని అన్నవారి నాలుకలు కోస్తామని, ఒళ్లు చీరుస్తామని రెచ్చిపోయారు.కాని ఇప్పుడు జయలలితే తన ఆరోగ్యం...
Read More..ప్రతిపక్షంలో చేరిన మిత్రపక్షమా? ఎవరీ మిత్ర పక్షం? మన తెలుగు రాష్ర్టాల్లో కాదులెండి.ఇది కేంద్రానికి సంబంధించిన వ్యవహారం.భాజపా నేతృత్వంలోని ఎన్డీఏలో అనేక పార్టీలున్నాయి.అందులో కరడుగట్టిన హిందూత్వ పార్టీ అయిన మహారాష్ర్టకు చెందిన శివసేన ఒకటి.అది భాజపాతో అప్పుడప్పుడు విభేదిస్తూనే ఉన్నా మొత్తం...
Read More..ఈరోజు ఇరవైఎనిమిదో తేదీ.రేపు ఇరవై తొమ్మిదో తేదీ.ఎల్లుండి ముప్పయ్యో తారీకు.రేపు ఒక్కరోజు గడిస్తే ఎల్లుండి ఏం జరుగుతుంది? ముంబయి పేలుళ్లలో దోషి, ఉగ్రవాది యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష అమలు జరుగుతుందా? లేదా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది.యాకూబ్ను ఉరి తీయొద్దని...
Read More..మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం కన్నుమూసిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు దినంగా ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పని చేయలేదు.తాను మరణిస్తే సెలవు ఇవ్వకూడదనేది కలాం అభిప్రాయమని, అందుకే సెలవు దినంగా ప్రకటించలేదని ఏపీ...
Read More..In a historic judgment a court in New Delhi has acquitted cricketer Sreeshanth and two other accused cricketers in IPL spot fixing scandal.Apart from Sreesanth all the 36 accused persons...
Read More..‘నమ్మకం’ మీదనే ప్రపంచం నడుస్తోంది అన్నాడు ఓ కవి.మనిషి మరో మనిషిని నమ్మాలి.తనను తాను నమ్ముకోవాలి.ఈ రెండూ లేకపోతే జీవించడం కష్టం.ఏపీ ముఖ్యమంత్రి కూడా నమ్మకంతోనే జీవిస్తున్నారు.ఆయనకు కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధాని నరేంద్ర మోదీపై అపారమైన నమ్మకం.మిత్రుడిన ఆమాత్రం నమ్మకపోతే...
Read More..ఎవరినైనా పొగడాలన్నా, విమర్శించాలన్నా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తరువాతే ఎవరైనా.ఆయన వాగ్ధాటి, మాటల గారడీ అటువంటివి.పార్లమెంటులో ప్రభుత్వం తరపున ప్రతిపక్షాలను విమర్శించాలంటే అందుకు సమర్ధుడు వెంకయ్యే.ఏ శాఖ తరపునైనా ఆయన వివరణ ఇవ్వగలరు.ప్రతిపక్షాల నోరు మూయించగలరు.పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన...
Read More..రోజూ చేసే స్నానానికి ఒంటి మీది మురికి పోతుందేమోగాని చేసిన పాపాలు పోవు కదా.పాపాలు పోవాలంటే ప్రత్యేక స్నానం చేయాలి.ఆ ప్రత్యేక స్నానం ఏమిటి? గోదావరి పుష్కర స్నానం.దీన్ని పుణ్య స్నానమని అంటున్నారు కాబట్టి కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ...
Read More..‘ధర్మక్షేత్రం…ఇది కురుక్షేత్రం కురు,పాండవ రోషాగ్నుల రణక్షేత్రం’ అని మహాకవి శ్రీశ్రీ ‘కురుక్షేత్రం’ సినిమాలో పాట రాశారు.ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ధర్మక్షేత్రం కాదు, కురుక్షేత్రమూ కాదు.కురు,పాండవ రోషాగ్నుల రణక్షేత్ర కూడా కాదు.ఇది నరేంద్ర మోదీ-నితీష్ కుమార్ల రోషాగ్నుల రణక్షేత్రం.అదే బిహార్ రాష్ర్టం.అక్కడ మరో...
Read More..తమది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని, పేదలకు ప్రయోజనాలు చేకూర్చే ప్రభుత్వమని ప్రధాని మోదీ ప్రచారం చేస్తుండగా, ఆయన కేబినెట్లోని వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ మాత్రం రైతులను చులకన చేస్తూ పార్లమెంటులో మాట్లాడారు.శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు...
Read More..తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి టీడీపీ, కాంగ్రెసు నాయకులు జంప్ అవుతుంటే, ఏపీలో కాంగ్రెసు నాయకులు వైకాపాలోకి జంప్ అవుతున్నారు.కాంగ్రెసు నాయకులు కొందరు ముందుగా అధికార టీడీపీలోకి పోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఒకవేళ అక్కడ అవకాశం లేకుంటే వైకాపాలోకి పోతున్నారు.రాష్ర్ట విభజన...
Read More..తెలుగునాట (రెండు రాష్ర్టాలు) ‘వెన్నుపోటు’ అనే మాట బాగా పాపులర్.చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ మాటను ప్రతిపక్ష నాయకులు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.వెన్నుపోటు వెనక ఉన్న కథా కమామీషును ఇప్పటివరకు ఎవ్వరూ మర్చిపోలేదు.మర్చిపోరు కూడా.వెన్నుపోటుకు చంద్రబాబు అనే...
Read More..The Raitu Bharosa Yatra taken up by the Congress Vice President Rahul Gandhi started with sad note.Well known personality and Congress senior leader and former Visakhapatnam MP T Subbarami Reddy...
Read More..ఇంత దీనంగా అభ్యర్థిస్తున్నది ఎవరు? ఒక వ్యక్తిని మరో వ్యక్తి కాదు.భర్తను భార్య కాదు.ఒక రాష్ర్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది.అది ఢిల్లీ (కేంద్ర పాలిత ప్రాంతం)లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం.ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చి అరవింద్ కేజ్రీవాల్...
Read More..‘ప్రధాని నరేంద్ర మోదీని అర్ధం చేసుకున్నా.కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరొక పార్టీ (వైకాపా) అర్ధం కావడంలేదు’….ఇదీ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీలోని అనంతపురం జిల్లాలో చేసిన వ్యాఖ్య.ఆయన ఒక్కరోజు పర్యటన కోసం శుక్రవారం అనంతపురం జిల్లాకు వచ్చారు.పది...
Read More..పార్లమెంటు వానాకాల సమావేశాలు ప్రారంభమై గురువారానికి మూడో రోజు.ఈ మూడు రోజులు చట్ట సభలో ఎటువంటి చర్చలూ జరగలేదు.ప్రతిరోజూ ప్రతిపక్షాలు గందరగోళం చేయడం, చర్చలు సాగకుండానే పార్లమెంటు వాయిదా పడటం షరా మామూలుగా మారింది.రెండు సభల్లోనూ ప్రతిపక్షాలు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్...
Read More..ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ గురువారం ఆ రాష్ర్టానికి చెందిన ఎంపీలు ఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో దర్నా చేశారు.వాస్తవంగా జరిగింది ఇదీ.అయితే ఇది ఉత్తుత్తి ధర్నా, అని దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి...
Read More..ప్రధాని నరేంద్ర మోదీని ఇలా నిలదీసిన నాయకుడు కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.మోదీని అనేక అంశాలపై ఘాటుగా ప్రశ్నిస్తున్న రాహుల్ గురువారం పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ వ్యాపం కుంభకోణంపై ప్రధాని మోదీ ఏమీ మాట్లాడటంలేదని విమర్శించారు.‘వ్యాపం కుంభకోణంలో నలభై మంది...
Read More..‘కాదేదీ కవితకనర్హం’…అన్నారు మహాకవి శ్రీశ్రీ.ఇప్పుడు దేశంలోని పరిస్థితి చూస్తే ‘కారెవరు అవినీతికి అనర్హులు’ అనాలనిపిస్తోంది.ఎక్కువమంది రాజకీయ నాయకులు అవినీతిపరులని మనకు తెలుసు.వేల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు మింగినవాన్నారు.వంద గజాల ఇంటి జాగా మొదలుకొని వందల ఎకరాలు భోంచేసినవారున్నారు.అవినీతిపరులు కేవలం...
Read More..ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని ఢిల్లీలో పార్లమెంటు ముందున్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశారు.విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్...
Read More..భారతీయ జనతా పార్టీ ఎంపీలు గర్వపడాలట….! ఎందుకు? ఎంపీలయ్యారనా? ఎంపీలై బాగా సంపాదించుకుంటున్నారనా? దేని కోసం గర్వపడాలి? దేని కోసమో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.కేంద్ర ప్రభుత్వం పనితీరు (పరిపాలన) బ్రహ్మాండంగా ఉందని, అది చూసి ఎంపీలంతా గర్వపడాలని మోదీ అన్నారు.భాజపా...
Read More..‘అది’ అంటే ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడం.ఆ విషయం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే లేదట….! ఈ విషయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.ప్రత్యేక హోదా ప్రస్తావన విభజన చట్టంలో లేదనే విషయాన్ని తాను మరోసారి చెబుతున్నానని...
Read More..పాలకులు తప్పు చేశారని భావిస్తే వారిని నిలదీసే, ప్రశ్నించే హక్కు ప్రజలకు, రాజకీయ నాయకులకు ఉంది.ఇది ప్రజాస్వామ్యం కాబట్టి తప్పు చేశారని భావించిన పాలకులపై పోలీసు కేసులు కూడా పెట్టొచ్చు.అవి నిలబడతాయా, నిలబడవా అనేది తరువాతి సంగతి.గోదావరి పుష్కరాల తొలి రోజునే...
Read More..ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ వ్యవహారంలో నిందితులైన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, ప్రధానంగా కాంగ్రెసు డిమాండ్ చేస్తుండటంతో మోదీ ప్రభుత్వం ఎదురు దాడి ప్రారంభించింది.ఎదుటావారు కొట్టే దెబ్బలు కాచుకోవాలంటే...
Read More..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సాగుతున్న పోరు ఎప్పుడు ముగుస్తుందో అంతుపట్టడంలేదు.భాజపా నాయకులు, అరవింద్ కేజ్రీవాల్ పొట్టుపొట్టుగా కొట్టుకుంటున్నారు.శాపనార్థాలు పెట్టుకుంటున్నారు.దుమ్మెత్తిపోసుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ర్ట (కేంద్రపాలిత ప్రాంతం) ముఖ్యమంత్రితో ఇంతగా తగాదా పెట్టుకోవడం, కేంద్రంలోని అధికార పార్టీ...
Read More..దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పందొమ్మిదివందల తొంభైమూడో సంవత్సరంలో సీరియల్ బాంబు పేలుళ్ల సూత్రధారి, పేరుమోసిన ఉగ్రవాది యాకూబ్ మెమన్కు చరమాంకం ఖరారైంది.తన మరణశిక్ష తీర్పును పునఃపరిశీలించి దాన్ని రద్దు చేయాలని యాకూబ్ పెట్టుకున్న పిటిషన్ను సుప్రీం కోర్టు మంగళవారం తోసిపుచ్చింది.దీంతో...
Read More..వర్షాకాల పార్లమెంటు సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాలు సజావుగా, ఎటువంటి గొడవలు లేకుండా సాగుతాయని ఎవ్వరూ అనుకోవడంలేదు.సామాన్య ప్రజలే అనుకోవడంలేదంటే ఇక రాజకీయ నాయకులు ఎందుకు అనుకుంటారు? ఆగస్టు మూడో తేదీ వరకు మాత్రమే సాగే ఈ సమావేశాల్లో రచ్చ…రచ్చ...
Read More..తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ వెళ్లిపోతున్నారా? ఆయన్ని మరో రాష్ర్టానికి గవర్నర్గా పంపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందా? ఇందులో నిజం ఎంతవరకు ఉన్నదో తెలియదుగాని గవర్నర్ వెళ్లిపోతారనే ప్రచారం మాత్రం జరుగుతోంది.ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా...
Read More..పాపం అంటే దేశానికి, లౌకికత్వానికి నష్టం కలిగించే పని అని అర్థం.కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక విద్యా సంబంధమైన పలు సంస్థలకు అధిపతులుగా, కీలక బాధ్యులుగా భాజపా, ఆర్ఎస్ఎస్ భావజాలంతో సంబంధాలున్న మేధావులను, విద్యావ్తేత్తలను నియమించారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.ముఖ్యంగా...
Read More..Shivaprasad; Husband of TDP Payakarao pet MLA Kavita was arrested today by cops.Police arrested him and presented in court and the judge ordered for two weeks remand. MLA Vangalapudi Anitha...
Read More..ఇకమీదట ప్లాస్టిక్తో తయారుచేసిన భారత జాతీయ పతాకాలను ఎవ్వరూ ఉపయోగించకూడదు.వాటిని కొనడం, అమ్మడం నేరం.ప్లాస్టిక్ జాతీయ జెండాలపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయబోతున్నది.స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిడే సందర్భాల్లో కొన్ని కంపెనీలు ప్లాస్టిక్ జాతీయ జెండాలు తయారుచేసి...
Read More..మందిర్ అంటే అయోధ్యలో రామ మందిరం.ఇది నిర్మించకుండా భారతీయ జనతా పార్టీ (భాజపా) వచ్చే ఎన్నికల్లో ప్రజల దగ్గరకు వెళుతుందా? అని ప్రశ్నించింది విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పి) ఎప్పడైతే భాజపా అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారో అప్పటి నుంచి...
Read More..అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంటులో దుమారం రేగుతుందా? ప్రభుత్వం ప్రతిపక్షాలు పొట్టుపొట్టుగా కొట్టుకుంటాయా? రాజకీయ విశ్లేషకులను, రాజకీయ నాయకులను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి.మంగళవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.ఇందుకోసం ప్రతిపక్షాలు ఆయుధాలు సిద్ధం చేసుకున్నాయి.ఈ పార్లమెంటు సమావేశాల్లో మోదీ...
Read More..రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండేవారికి కూడా సినిమాలు చూసి ఆనందించే లక్షణం ఉంటుంది.వారికీ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఉంటారు.ఎంత బిజీగా ఉన్నా తీరిక చేసుకొని సినిమాలు చూస్తుంటారు.ప్రముఖ హీరో మహేష్ బాబుకు ఎందరో అభిమానులు ఉన్నారు.ఆ జాబితాలో మల్కాజ్గిరి టీడీపీ ఎంపీ,...
Read More..వివాదాస్పద భూసేకరణ బిల్లును చట్టంగా చేయడం కోసం అంటే పార్లమెంటు చేత ఆమోదింపచేసుకోవడం నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్ల కావడంలేదు.ఇప్పటికి మూడుసార్లు ఆర్డినెన్సు విడుదల చేసినా ప్రయోజనంలేకపోయింది.ఎల్లుండి నుంచి అంటే జూలై ఇరవై ఒకటో తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లోనూ...
Read More..వ్యాపారంలో, రాజకీయల్లో స్పెక్యులేషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.వివిధ అంశాలపై అంచనాలు వేస్తూనే ఉంటారు.రాజకీయాల్లో స్పెక్యులేషన్ను మీడియా భాషలో ‘జోస్యం’ అంటారు.ప్రతి రాజకీయ నాయకుడు జ్యోతిష్యుడిలా మాట్లాడుతూనే ఉంటాడు.ఈ జాబితాలో ఆంధ్రాకు చెందిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కూడా చేరారు.ప్రస్తుతం ఏపీని...
Read More..పరిస్థితి చాలా హాట్గా ఉన్నప్పుడు స్వీట్లు తినబుద్ధవుతుందా? స్వీట్లు తినడమంటే సంతోషం పంచుకోవడం కదా…! కాని ఆ సంతోషం ఈ ఏడాది లేకుండాపోయింది.ఇంత క్లిష్ట పరిస్థితి ఎవరికి వచ్చింది? ఏమా కథ? అనుకుంటున్నారా…! ఇది ఇండియా-పాకిస్తాన్కు మధ్య పంజాబ్లో ఉన్న వాఘా...
Read More..కొందరు నాయకులకు దగ్గరి బంధువులే తలనొప్పిగా మారుతారు.వారి పరువు తీస్తారు.ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలో ఇదే జరిగింది.ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆమెకు సరికొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు.ఫైర్బ్రాండ్గా పేరున్న మమతపైనే అతను ఫైర్ అయ్యాడు.ఇంతకూ అభిషేక్ ఏమన్నాడంటే….మావోయిస్టు...
Read More..మనకు ఎవరైనా పడకపోతే లేదా వారితో తగాదా పెట్టుకుంటే ‘నీకు సిగ్గు లేదా? శరం లేదా’ అని తిడుతుంటాం.ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నాయకుడు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రశాంత్ భూషణ్ కూడా ముఖ్యమంత్రి...
Read More..కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ చేశారంటే పాఠ్య పుస్తకాల్లో ఉండే ‘భారత దేశము నా మాతృభూమి…భారతీయులందరూ నా సహోదరులు’ అనే ప్రతిజ్ఞ చేశారని అర్థం కాదు.పార్లమెంటు సమావేశాల్లో వివాదాస్పద భూ సేకరణ బిల్లును పాస్ కానివ్వబోమని ఆయన ప్రతిజ్ఞ చేశారు.త్వరలో...
Read More..మహారాష్ర్ట ప్రభుత్వం ముందుగానే నిర్ణయం తీసుకున్నదో, లేదా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజు జరిగిన దారుణ ఘటనను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నదో తెలియదుగాని, కుంభమేళాలో ‘వీఐపీ, వీవీఐపీ కల్చర్’కు అనుమతించలేదు.గోదావరి పుష్కరాలు ప్రారంభమైన రోజునే కుంభమేళా (పుష్కరాలను అక్కడ...
Read More..In a shocking incident some unidentified miscreants fired shots at the office of Aam Aadmi Party MLA Kailash Gahlot on Dhansa Road in Najafgarh.The legislator was not in the office...
Read More..ప్రజలకు ఆహారం ప్రధానం.తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వాల బాధ్యత.తక్కువ ధరలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించడం సర్కారు విధి.కాని మన ప్రభుత్వాలు ఈ పనులు చేయడంలేదు.దేశంలో ఆహార పదార్థాల ధరలు, ఉప్పు పప్పుల ధరలు, కూరగాయల రేట్లు ఎలా...
Read More..హైదరాబాద్ బయట ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగిందంటే నగర శివార్లలో అని అర్థం కాదు.ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది.రాష్ర్టం విడిపోయాక ఏపీ కేబినెట్ భేటీ ఆంధ్రాలో జరగడం ఇది రెండోసారి.ఇదివరకు ఒక...
Read More..కాషాయ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ.దాన్ని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కాబట్టి దీన్ని చాలామంది కాషాయ పార్టీ అంటారు.దీనికి రథాలు ఎందుకు? ఎవరి మీదైనా యుద్ధానికి వెళుతోందా? అవును యుద్ధానికే.బీహార్లో ఎన్నికల పోరాటానికి సమాయత్తమవుతోంది.ప్రచారం కోసం నూట అరవై రథాలు...
Read More..కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలో చాలా మార్పు వచ్చింది.కొంతకాలం క్రితం ఆయన చెప్పాపెట్టకుండా సుదీర్ఘ కాలం ‘సెలవు’ పెట్టి విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.అయితే విదేశాల నుంచి తిరిగొచ్చిన తరువాత ప్రజా సమస్యలపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు కనబడుతోంది.ఆయనలో ప్రధానంగా కనబడుతున్న...
Read More..ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల దుర్ఘటనపై నివేదిక ఏపీ మానవ హక్కుల సంఘానికి చేరింది.జిల్లా కలెక్టరు అరుణ్ కుమార్ నివేదికను మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సి) కు గురువారం సమర్పించారు.దుర్ఘటనపై సవివరమైన నివేదిక కోరడంతో అన్ని వివరాలతో కలెక్టర్ రిపోర్టు...
Read More..చెత్త పాలన అంటే పాలన చండాలంగా ఉందని కాదు.తెలంగాణలో, ప్రధానంగా హైదరాబాదులో దాదాపు పది రోజులకు పైగా కొనసాగుతున్న మున్సిపల్ (పారిశుద్ధ్య కార్మికుల) కార్మికుల సమ్మె ఫలితంగా టన్నుల కొద్దీ ‘చెత్త’ పేరుకుపోయింది.ఈ పరిస్థితిని దుయ్యబడుతూ, ప్రభుత్వ వైఫల్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ...
Read More..నరేంద్ర మోదీ ప్రభుత్వం యుద్ధానికి సిద్ధమవుతోంది.యుద్ధమంటే పాకిస్తాన్తోనే, మరో దేశంతోనో కాదు.ప్రతిపక్షాలతో యుద్ధానికి సిద్ధమవుతోంది.జూలై ఇరవైఒకటో తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.అంటే వారం రోజుల్లో పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్నాయి.ఇందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి.సభలో ఎలా...
Read More..కొంతమందికి పేరులో ‘గాంధీ’ ఉంటుంది.కాన పరమ దుర్మార్గులుగా ఉంటారు.పేరులో గాంధీ లేకపోయినా ఆయన్ని గుర్తుకు తెచ్చే సంఘ సేవకుడు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే.స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ తరచుగా నిరాహార దీక్షలు చేసేవారు.అదే బాటలో నడిచే అన్నా హజారే కూడా మరోసారి...
Read More..గాన గంధర్వుడంటే ఎవరో చాలామందికి తెలుసు.ఆయనే ప్ర ముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.గోదావరి పుష్కరాల ప్రారంభ దినాన రాజమండ్రిలో జరిగిన దుర్ఘటనపై బాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.తన మనోవేదనను సామాజిక మీడియా ద్వారా తెలియచేశారు.ఓ ఆవేదన వ్యక్తం చేస్తూనే, ఈ...
Read More..గోదావరిలో మునగడమంటే పుష్కరాల సందర్భంగా పుణ్యస్నానం చేయడమని అర్థం.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం ఈ పనే చేశారు.రాజమండ్రిలోని కొవ్వూరు పుష్కరఘాట్లో ఆయన పుణ్య స్నానం చేశారు.ఈయన వెంట తల్లి విజయమ్మ, భార్య భారతి తదితరులు ఉన్నట్లు సమాచారం లేదు.జగన్ ఏదో...
Read More..మనుషులు గుణపాఠాలు ఎప్పుడు నేర్చుకుంటారంటే తప్పులు, ప్రమాదాలు జరిగినప్పుడే.ఒకరి తప్పు నుంచి మరొకరు నేర్చుకుంటారు.ఒకచోట జరిగిన దుర్ఘటన కారణంగా మరొకరు అప్రమత్తంగా ఉంటారు.ఆ దుర్ఘటన లేదా ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకొని అది తమ దగ్గర పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడతారు.ఇప్పుడు...
Read More..గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో సంభవించిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య ఇరవైతొమ్మిదికి పెరిగింది.ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం.ఆస్పత్రిలో ఇంకా చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.దాదాపు రెండొందల మంది గాయపడినట్లు పుష్కరాలకు వచ్చినవారు చెబుతున్నారు.మృతులుగాని, గాయపడినవారు అసలు ఎంతమంది అనేది సరిగ్గా...
Read More..Sathupalli MLA and TDP leader Sandra Venkata Veeraiah, who recently arrested in cash for vote scam gets bail.ACB special court granted bail to Sandra and imposed several restrictions. The court...
Read More..నోటుకు ఓటు కుంభకోణంలో ఐదో నిందితుడిగా అరెస్టయి, ఏసీబీ విచారణతో ఊపిరి ఆడని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఊపిరి పీల్చుకున్నారు.బెయిల్ మంజూరు కావడమే ఆయనకు ఊపిరి ఆడటానికి కారణం.మంగళవారం ఏసీబీ కోర్టు ఈ పని చేసింది.బెయిల్ కోసం రెండు...
Read More..While launching his political outfit Actor turned politician Pawan Kalyan gave a clarion call, Congress Hatao, Desh Bachao, to voters not just in the State but the nation.The slogan of...
Read More..నోటుకు ఓటు కుంభకోణంలో ప్రధాన నిందితుడైన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెండు కోర్టుల మధ్య నలిగిపోయారు.సోమవారం ఆయనకు ఈ విపత్కర పరిస్థితి ఎదురైంది.ఏం జరిగిందంటే….నోటుకు ఓటు కేసులో విచారణకు హాజర కావాల్సిందిగా ఏసీబీ న్యాయస్థానం రేవంత్ను ఆదేశించింది.మరి న్యాయస్థానం ఆదేశించాక...
Read More..పుష్కర రాజకీయ నాయకుడంటే పన్నెండేళ్ల వయసున్న రాజకీయ నాయకుడని అర్థం కాదు.గోదావరి పుష్కరాల్లో పాల్గొనబోతున్న రాజకీయ నాయకుడని అర్థం.రాజకీయ నాయకులు చాలామంది పుష్కర స్నానాలు చేస్తారు కదా.ఇందులో విశేషమేముంది? అనుకోవచ్చు.సాధారణ విషయాలు కూడా రాజకీయాల్లో విశేషాలవుతాయి.పుష్కరాల్లో పాల్గొనబోయే రాజకీయ నాయకుడు వైఎస్సార్సీపీ...
Read More..శీర్షిక చూసి ఇది ముద్దుల దినోత్సవం మాదిరిగా ‘కౌగిలింతల దినోత్సవం’ అనుకోకండి.కాని ప్రేమతో కౌగిలించుకున్నారు.ఎవరు? ప్రేమికులా? కాదు.మొన్నటి వరకు ఉప్పు-నిప్పులా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్.టామ్ అండ్ జెర్రీ మాదిరిగా కొన్ని నెలల పాటుకొట్టుకున్న...
Read More..Hindupur MLA Nandamurii Balakrishna has reportedly received court notices.According to the reports, Lok Adalat has served notices to Balakrishna alleging that the MLA of Hindupur constituency is not responding to...
Read More..‘మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలి’…అంటాడు ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో రావుగోపాలరావు.మరి ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో చేరే నాయకులకు ఏదో ఒక పదవి లేకపోతే ఎట్లా? అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు పదవులు తప్పనిసరిగా కావాలి.తమ పార్టీ అధికారంలో ఉన్నాక పదవులు లేకపోతే...
Read More..ఇది అత్యంత భక్తిపరుడైన తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆహ్వానం.ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్న సంగతి తెలుసు.పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే పుష్కరాలను ఆస్తికులైనవారంతా పవిత్రంగా భావిస్తారు.స్వర్గస్తులైన పెద్దలకు...
Read More..మనల్ని ఎవరైనా విందుకు పిలిస్తే వెళ్లి సుష్టుగా భోజనం చేసి, నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకొని, హాయిగా ఇంటికి వస్తాం.కాని రాజకీయ నాయకులు ఇలా చేయలేరు.వారి బుర్రలో ఎప్పుడూ రాజకీయాలే.ఎదుటివాడిని ఎలా మట్టి కరిపించాలనే ఆలోచనలే.దీన్నే ‘విందు రాజకీయం’ అంటారు.సాధారణ రోజుల్లో ఇలాంటి...
Read More..కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉమ్మడి రాష్ర్ట విభజన తరువాత మొదటిసారిగా ఏపీలోని రాయలసీలకు రాబోతున్నారు.విభజన తరువాత ఆయన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలుసు.అక్కడ పాదయాత్ర కూడా చేశారు.ఇదేమాదిరి పర్యటనను ఏపీలోనూ డిజైన్ చేశారు కాంగ్రెసు నాయకులు.రాహుల్ జూలై...
Read More..ఎవరీ మేనమామ? ఎవరీ అల్లుడు? మేనమామ పేరు రాహుల్ గాంధీ.ప్రస్తుతం కాంగ్రెసు ఉపాధ్యక్షుడు.మేనల్లుడి పేరు రెహాన్.రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా కుమారుడు.పద్నాలుగేళ్ల రెహాన్ ఉన్నట్లుండి రాహుల్ నియోజకవర్గమైన అమేథీకి వెళ్లాడు.ఇతను స్నేహితులతో కలిసి కారులో వెళ్లినట్లు కాంగ్రెసు పార్టీ వర్గాల సమాచారం.రెహాన్...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ జిల్లాలో బస్సుల కార్ఖానా షురూ అయింది.ఇక్కడ బస్సులు తయారుచేస్తారన్న మాట.దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించారు.దక్కన్ ఆటో లిమిటెడ్ అనే కంపెనీ మూడొందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్లాంట్ ఏర్పాటు...
Read More..‘రోజావే…చిన్ని రోజావే…రాగాలే రువ్వే రోజావే’…అనే సున్నితమైన పాట మాజీ హీరోయిన్, ఏపీకి చెందిన ప్రస్తుత వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాకు వర్తించదు.టీవీ షోలల్లో నవ్వుతూ ఉండే రోజా, రాజకీయ నాయకురాలిగా మాత్రం నిప్పులు కక్కుతుంటారు.ఎవరి మీద? ఇంకెవరి మీద? ఏపీ ముఖ్యమంత్రి...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి మీద దయ చూపిస్తారు? పేద ప్రజల మీదా? ప్రస్తుతం సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల మీదా? వీరెవరూ కాదు.ఆయన దయ చూపేది మహిళల మీద.అది కూడా సామాన్య మహిళలు కాదు.టీఆర్ఎస్కు చెందిన నాయకురాళ్ల పైన.ఎలా దయ...
Read More..Power star Pawan Kalyan remarks in the recently held press conference did not go down well many politicians.In fact, a few Andhra Pradhesh MPs are upset with his remarks.Pawan used...
Read More..ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు కలిసి ‘స్మార్టు సిటీ’ అనే పదాన్ని బాగా ప్రచారం చేశారు.ఇది ఎంతగా పాపులర్ అయిందంటే చివరకు మండల కేంద్రం కూడా స్మార్టు సిటీ అయితే బాగుండునని ప్రజలు కోరుకుంటున్నారు.తెలంగాణ,...
Read More..ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని నగరం అమరావతికి తాము అడ్డంకులు కల్పించబోమని కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.జపాన్ పర్యటను నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రితో భేటీ అయ్యారు.వీరి సమావేశంలో రాజధాని...
Read More..వీరిద్దరూ ఎవరో తెలియనివారు చాలా తక్కువ.సినిమాలతో అంతో ఇంతో సంబంధం ఉన్నవారికి వీరు తెలియకుండా ఉండరు.అయితే వీరెవరో తనకు తెలియదని అన్న వ్యక్తి సామాన్యుడు కాదు.ప్రతిష్టాత్మకమైన ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్ గజేంద్ర చౌహాన్.ఈ ఇన్స్టిట్యూట్కు...
Read More..నోటుకు ఓటు కుంభకోణంలో తెలంగాణ ఏసీబీ అధికారులు మరో వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అతని పేరు ‘జనార్దన్’.ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ కేసులోని మరో నిందితుడితో...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఎవరు పక్కకు పెడుతున్నారు? ఈ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు? ఇలా చేయాల్సిన అవసరం ఏమిటి? ఈ ప్రశ్నలకు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సమాధానం చెప్పారు.మొన్న మీడియా సమావేశం పెట్టిన పవన్ కళ్యాణ్ ఆంధ్రా...
Read More..నోటుకు ఓటు కుంభకోణంలో ఐదో నిందితుడైన ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మల్యే సండ్ర వెంకట వీరయ్యకు నిరాశ ఎదురైంది.గురువారం ఆయన బెయిల్ పిటిషన్పై న్యాయస్థానంలో విచారణ జరగాల్సివుండగా, అది జూలై పదమూడో తేదీకి వాయిదా పడింది.బెయిల్ పిటిషన్పై కౌంటర్ పిటిషన్...
Read More..పవర్స్టార్, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రా ఎంపీలను వదిలేలా కనబడటంలేదు.మొన్న మీడియా సమావేశంలో ఆంధ్రా ఎంపీలను పేర్లు పెట్టి మరీ విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరింత ముందుకెళ్లారు.పవన్ మీడియా సమావేశంలో విమర్శించగానే ఆంధ్రా ఎంపీలు విరుచుకుపడిన విషయం తెలిసిందే.కేంద్ర...
Read More..రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, ప్రసిద్ధ నృత్య కళాకారిణి శర్మిష్ఠ ముఖర్జీకి కోపం వచ్చింది.ఎవరి మీద? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద.ఎందుకు? ఆయన ఈ మధ్య ‘ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ర్ట హోదా కల్పించాలి’ అని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ వైఖరితో...
Read More..నోటుకు ఓటు కుంభకోణంలో అరెస్టయిన ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తెలంగాణ ఏసీబీ అధికారులు రెండు రోజులు ప్రశ్నిస్తారు.వెంకటవీరయ్యను ఏసీబీ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానం నిర్ణయించింది.మొదటి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర...
Read More..సంతోషంగా సినిమాకెళ్తా అన్నంత తేలికగా సంతోషంగా జైలుకెళ్తా అన్నాడు ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్.జైలుకెళ్లేంతగా ఎదిగిపోయాడా ఈ హీరో…? ‘జనసేన’ పార్టీ పెట్టాడుగాని పూర్తికాలపు రాజకీయవేత్తగా మారలేదు కదా…! ఇప్పటివరకు ఏ సమస్యపైనా ఉద్యమం చేయలేదు కదా…! కాకపోతే అప్పుడప్పుడు రాజకీయ...
Read More..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసుకు రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు, మంత్రిగా పనిచేసిన నేత, రాష్ర్ట కాంగ్రెసులో కీలక పాత్ర పోషించిన లీడర్, నిజామాబాద్కు చెందిన తిరుగులేని ‘భారీ’ మనిషి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ అధికారికంగా ‘గులాబీ’ కండువా కప్పుకున్నారు.టీఆర్ఎస్ అధ్యక్షుడు,...
Read More..ఇది నినాదమా? పిలుపా? ఏదనుకుంటే అది.వాస్తవానికి రెండూ కూడా.దీన్ని హితోపదేశం అని కూడా అనుకోవచ్చు.ఈ ‘గీత బోధ’ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు? అర్జనుడు ఎవరు? ఇద్దరూ సినిమా వాళ్లే.కృష్ణ పరమాత్మ దర్శకుడు రాంగోపాల్ వర్మ.అర్జనుడు ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్.మొన్న...
Read More..‘రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం కిందికి తీసుకురావచ్చంటారా? మీ అభిప్రాయం చెప్పండి’ ….అని సుప్రీం కోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి, కాంగ్రెసు, భాజపా సహా ఆరు రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది.ఇప్పుడు ఈ నోటీసులు...
Read More..తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓవర్యాక్షన్ చేసి చేతులు కాల్చుకున్న టీడీపీ ఆంధ్రాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకుంది.స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బాయ్కాట్ చేయడంతో టీడీపీకి ఎదురులేకుండాపోయింది.ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ సీట్లను ‘పసుపు’ పార్టీ...
Read More..ఏమాటకామాటే చెప్పుకోవాలి.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన, తెర వెనక రాజకీయాలు ఎలా ఉన్నా మంచి మాటకారి అనడంలో సందేహంలేదు.సామాన్య జనం మొదలు కాకలుతీరిన నాయకుల వరకు ఆకట్టుకునేలా, ఆకర్షించేలా మాట్లాడటంలో ఆయన అందెవేసిన చేయి.ఆయన ప్రసంగాలకు ఆంధ్రాలోనూ చాలామంది అభిమానులు ఉన్నారనడం...
Read More..‘మేరా మహాన్ భారత్’ అని పొగుడుకునే ఇండియా అత్యాచారాలకు (రేప్లకు) నిలయమైపోయింది.కారులో, బస్సులో, రైల్లో, ఒంటిరిగా, జనం మధ్య…ఇలా ఎక్కడబడితే అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.ఇండియా అత్యాచారాలకు పర్యాయపదంగా మారిపోయిన నేపథ్యంలో ఓ యువతి చీకటి రాత్రి, ఆటోలో ఒంటరిగా ముప్పయ్...
Read More..ఏ కేసులో ఏ నిందితుడు అరెస్టు అయినా, కోర్టుకు హాజరు పర్చడం, వెంటనే పద్నాలుగు రోజుల రిమాండ్కు (జ్యుడీషియల్ కస్టడీ) తరలించడం మామూలు వ్యవహారమే.నోటుకు ఓటు కేసులో అరెస్టయిన ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మల్యే సండ్ర వెంకటవీరయ్యకూ అదే పని...
Read More..The counting for the Prakasam and Kurnool district local body elections completed while ago and as expected ruling TDP registers huge victory.TDP candidate Magunta won the seat with a margin...
Read More..Pawan came in front of the media and shared his thoughts on many ongoing situations in two Telugu states.Telangana CM K Chandrasekhara Rao’s son and state IT Minister KTR responded...
Read More..నోటుకు ఓటు కుంభకోణంలో మరో నిందితుడైన ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మల్యే సండ్ర వెంకట వీరయ్యను తెలంగాణ ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు.దీంతో ఈ కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరో అడుగు ముందుకు వేసినట్లయింది.రేవంత్ అరెస్టయిన నెల...
Read More..The worst fears of TDP party have come true.Satthupalli MLA Sandra Venkata Veeraiah was arrested by the Anti-Corruption Bureau (ACB) in the infamous Cash for Votes scam.Sandra was taken into...
Read More..పాలకులు తప్పు చేసినప్పుడు ప్రశ్నిస్తాను అని జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పిన పవన్ కళ్యాణ్ చాలా కాలం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారు.ఈ వైఖరిపై అనేక విమర్శలు రావడంతో చివరకు సోమవారం మీడియా ముందుకు వచ్చి అనేక సంగతులు మాట్లాడారు.తెలంగా...
Read More..తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్దోషి కాదు…ఇదీ ప్రతిపక్ష డీఎంకే వాదన.అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు జయను దోషిగా తేల్చి శిక్ష విధించినా, కర్నాటక హైకోర్టు ఆమె తప్పు చేయలేదంటూ నిర్దోషిగా విడుదల చేసిన సంగతి తెలుసు.ఈ తీర్పు తరువాత ఆమె...
Read More..TDP which was struggling in Revanth reddy’s cash for vote scam finally has bresthed sigh of relief in the state.The party won three MPTC seats in by-elections in Warangal, Mahbubnagar...
Read More..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరచుగా సంచలనాత్మకంగా వ్యవహరిస్తుంటారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను చిత్తుగా ఓడించి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అనేక విషయాల్లో కేంద్రం నానా తిప్పలు పెడుతోంది.ఢిల్లీ పేరుకు...
Read More..ప్రభుత్వాలు ఎప్పుడు ఏ అధికారులను అందలమెక్కిస్తాయో, ఎప్పుడే ఏ అధికారిని కిందకు నెడుతుందో, ఎప్పుడు ఎవరిని బదిలీ చేస్తారో, ఎప్పుడు ఎవరిని లూప్ లైన్లో పెడతారో తెలియదు.ముఖ్యమంత్రితో నేరుగా సంబంధాలు (ఉద్యోగరీత్యా) ఉండే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జీవితాలు ప్రతి క్షణం...
Read More..Pawan Klayan recently expressed his views on twitter about ongoing cash for vote scam.Pawan said if parents wake up with fights even children will wake up with fights.He said if...
Read More..విదేశాల్లోని నల్ల డబ్బును భారత్కు రప్పించలేని మోదీ సర్కారు, ఆ వివరాలు చెప్పాలనుకున్న కుబేరులకు రకరకాల సౌకర్యాలు కల్పిస్తోంది.సౌకర్యాలంటే ఆ వివరాలు చెప్పడానికి మార్గాలన్నమాట.నల్ల కుబేరులు నేరుగా ఆదాయపు పన్ను అధికారులకు చెప్పొచ్చు.అంటే వివరాలు రాత పూర్వకంగా ఇవ్వొచ్చు.అలా వీలుకాని వారు...
Read More..ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు ఎక్్సగ్రేషియా ఇవ్వాలంటే, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటే సవాలక్ష కారాణాలు చెప్పి గీసిగీసి డబ్బులు సర్కారు అనవసరమైన పనులకు చాలా దుబారా చేసే సంగతి మనకు తెలుసు.సామాన్యలకు అనేక నిబంధనలు పెట్టే ప్రభుత్వం ముఖ్యమంత్రికి, మంత్రులకు...
Read More..తాను అత్యంత నీతిపరుడినని, అవినీతిని సహించనని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అంత సీన్ లేదని ఈమధ్య జరిగిన ఘటనలు తెలియచేస్తున్నాయి.నోటుకు ఓటు కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని దుమారం రేగుతోంది.దానికి తగ్గట్లు ఆడియో టేపులు కూడా బయటపడ్డాయి.అదే సమయంలో...
Read More..ఏ విషయంలో? ఎవరు మాట్లాడకూడదు? ఇదో రాజకీయంలెండి…! మీరేం మాట్లాడకండి అని భాజపాను ఆ పార్టీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అంటున్నాట్ట…! అసలు విషయం ఏమిటంటే…యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో మోదీ సర్కారు ఓ కమిటీ వేసింది.ఏమిటా కమిటి? అది చేసిన పని...
Read More..‘ఎందుకయ్యా గొడవలు పడతారు? ఇద్దరూ (కేసీఆర్, బాబు) సఖ్యంగా ఉండండి.రెండు రాష్ర్టాల ప్రజలు కలిసిమెలిసి జీవించండి’ అని రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ హితవు చెప్పగానే ఏపీ ప్రభుత్వానికి తప్పుగా అనిపించినట్లుంది.ఏపీతో రోజూ గొడవ పెట్టుకునేది కేసీఆర్.తాము ప్రశాంతంగానే ఉంటున్నాం కదా…అని అనుకుంటున్నారు.దీంతో...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆంధ్రా నాయకులపై, ఉమ్మడి ఆంధ్ర పాలకులపై విరుచుకుపడ్డారు.వారిపై మాటల తూటాలు విసిరారు.యాభై ఎనిమిదేళ్లపాటు పరిపాలించిన ఆంధ్రా పాలకులు తెలంగాణను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు.తెలంగాణలోని అడవులను నాశనం చేశారని, దాంతోపాటు సంస్కృతిని, ఈ ప్రాంత వైభవాన్ని కనుమరుగు...
Read More..ఎవరాయన? దేంట్లో కొనసాగే హక్కు లేదట? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు ఆ పదవిలో కొనసాగే హక్కు లేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో మాట్లాడిన ఆడియో టేపులు బయటకు వచ్చాయని, ఆ గొంతు చంద్రబాబుదే కాబట్టి...
Read More..నోటుకు ఓటు కేసులో నిందితుడైన కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని జైల్లోనే కంటిన్యూ చేయాలనే తెలంగాణ ఏసీబీ ప్రయత్నం ఫలించలేదు.రేవంత్కు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ఏసీబీకి చుక్కెదురైంది.దాని పిటిషన్ను...
Read More..TDP firebrand leader Revanth Reddy once again breathed relief.The Supreme Court rejected the Telangana Anti-Corruption Bureau’s petition to quash Revanth Reddy’s bail.Its known news that High Court in Hyderabad on...
Read More..భాజపా ఎంపీ, మాజీ హీరోయిన్ హేమమాలినికి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏమిటి సంబంధం? ఏమీ సంబంధం లేదు.కాకపోతే వీరి వాహనాల కారణంగా ఇద్దరు చనిపోయారు.రాజస్థాన్లో హేమమాలిని ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొనడంతో హేమ తీవ్రంగా గాయపడటమే కాకుండా ఐదేళ్ల...
Read More..‘దాడి’ అని మనం క్లుప్తంగా చెప్పుకునే నాయకుడు ఎవరో చాలా మందికి తెలిసేవుంటుంది.ఉత్తరాంధ్రలోని అనకాపల్లిలో చెప్పుకోదగిన నాయకుల్లో దాడి ఒకరు.పూర్తి పేరు దాడి వీరభద్రరావు.రచయితగా కూడా అంతో ఇంతో పేరున్న ఈ నాయకుడు టీడీపీలో ప్రముఖ నేత.మాజీ మంత్రి కూడా.ఎన్టీఆర్ పార్టీ...
Read More..