Video Uploads

మర్రిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా విద్యాలయ ఆవరణం, తరగతి గదులు, సరుకులు నిలువ చేసే గది, కిచెన్, స్టోర్ రూం, తదితర...

Read More..

నేను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను.. లెజెండ్ శరవణన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ జౌలి వ్యాపారవేత్త హీరో లెజెండ్ శరవణన్( Hero Legend Saravanan ) గురించి మనందరికీ తెలిసిందే.ఆయన ప్రస్తుతం ఇప్పుడు సరికొత్త సినిమాలో నటిస్తున్నారు.ఆ సినిమా తూత్తుకుడిలో తాజాగా ప్రారంభమైంది.ఇక ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం ఆయన చెన్నై నుంచి...

Read More..

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండులో బుధవారం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

Read More..

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం - ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఉత్సవాలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై మానేరు...

Read More..

వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో గత రెండు రోజులుగా నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిసినట్లు ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.గణేష్ నిమజ్జన వేడుకలు ఎంతో వైభవంగా, ప్రశాంతంగా జరిగాయని, సహరించిన...

Read More..

ఎన్టీఆర్ వెట్రిమారన్ కాంబోలో మూవీ వద్దంటున్న అభిమానులు.. కారణాలివే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )వెట్రిమారన్ కాంబినేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.ఎంతోమంది టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్లు ఉండగా తారక్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వెట్రిమారన్ తో పని చేయాలని...

Read More..

పెద్దసంఖ్యలో పేలిన పేజర్లు.. వేల సంఖ్యలో క్షతగాత్రులు..

లెబనాన్ రాజధాని బీరూట్‌లో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి.సమాచారం ప్రకారం, కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పేజర్ పేలుళ్ల కారణంగా ఈ పేలుళ్లు సంభవించాయి.ఈ పేలుళ్ల కారణంగా ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా.దాదాపు 4000 మంది గాయపడ్డారు.ఈ పేజర్...

Read More..

ఎల్లారెడ్డిపేట లో ఘనంగా విశ్వకర్మ అవతరణ దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(Yellareddypet ) మండలం కేంద్రంలో విశ్వకర్మ మనుమయ సంఘం( Vishwakarma Manumaya Sangam ) ఆవరణలో మండల అధ్యక్షులు చెలిమెల ఆంజనేయులు , గ్రామ మనుమయ సంఘం అద్యక్షులు కాసర్ల స్వామి ల ఆధ్వర్యంలో మంగళవారం విశ్వకర్మ...

Read More..

మోక్షజ్ఞ విషయంలో బాలయ్య పెట్టుకున్న నమ్మకాన్ని ప్రశాంత్ వర్మ నిలబెడతాడా..?

ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ( Prashanth Verma ) ఒకరు.తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి.ఇక...

Read More..

17వ పోలీస్ బెటాలియన్, సర్దాపూర్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం( Praja Palana Dinotsavam ) సందర్భంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ లో బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ యస్.శ్రీనివాస రావు...

Read More..

బిజెపి ఆధ్వర్యంలో గ్రాండ్ గా ప్రైమినిస్టర్ బర్త్డే వేడుక

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్డే( PM Narendra Modi ) వేడుకను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నారు.మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండులో కేక్ కట్ చేసి చిరు...

Read More..

త్రివిక్రమ్ ను ప్రశ్నించాలంటూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పూనమ్ కౌర్ ( Poonam Kaur )కు నటిగా మంచి గుర్తింపు ఉంది.తక్కువ సినిమాలే చేసినా ఈ నటి తన నటనతో ప్రశంసలతో పాటు విజయాలను సైతం అందుకున్నారు.అయితే పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ గురించి సంచలన వ్యాఖ్యలు...

Read More..

లైంగిక ఆరోపణలపై నోరు విప్పిన జానీ మాస్టర్.. తెరపైకి ఆ ఇద్దరు పేర్లు?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Jani Master ) ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాధితురాలు నార్సింగ్ ప్రాంతానికి...

Read More..

సేఫ్ హాండ్స్ ఎక్కడ.. జానీ మాస్టర్ విషయంలో మెగా హీరో పై భారీ ట్రోల్స్?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) ఇటీవల కాలంలో భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉన్నారు.అయితే తాజాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) విషయంలో కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్...

Read More..

వేట్టయాన్ మూవీ స్టోరీ లైన్ రివీల్ చేసిన అనిరుధ్.. సినిమా అలా ఉంటుందంటూ?

టీజె జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న సినిమా వేట్టయాన్‌( Vettaiyan ).ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల అనగా అక్టోబర్ 10 న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల...

Read More..

నవంబర్ నెలలో కంగువా రిలీజ్.. తెలిసి తెలిసి సూర్య పెద్ద తప్పు చేస్తున్నారా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు( star hero Surya ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.అక్టోబర్ నెలలోనే కంగువా ( Kanguva )రిలీజ్ కావాల్సి ఉన్నా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ నెలకు వాయిదా...

Read More..

వినాయకుడి పేరుతో నాయకుల పాట్లు...సర్పంచ్ గిరికి మెట్లేనా...?

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లాలో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల హడావుడి మొదలైంది.సర్పంచ్ గిరిని ఆశిస్తున్న ఆశావహులు వినాయకుడి విగ్రహలు భారీ సంఖ్యలో ఇప్పియ్యడమే కాకుండా, గణేష్ మండపాల వద్ద అన్నదానాలు ఏర్పాటు చేయడం,ఉత్సవ కమిటీలకు భారీగా చందాలు రాయడం చేశారు.ఇదంతా...

Read More..

తెలంగాణ సాయుధ పోరాటాన్నిపాఠ్యపుస్తకంలో చేర్చాలి:సిపిఐ

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా గుండాల మండల పరిధిలోని సుద్దాల గ్రామంలో మోటార్ సైకిల్ యాత్రను సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సుద్దాల గ్రామానికి ఒక చరిత్ర ఉన్నదని,సుద్దాల...

Read More..

నవోదయ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు గడువు పెంపు: ప్రిన్సిపాల్ ఆర్. నాగభూషణం

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు ప్రవేశ ఎంపిక పరీక్షకు హాజరయ్యేందుకు ఆన్ లైన్లో దరఖాస్తు గడువును పరిపాలనా కారణాల రీత్యా ఈ నెల 23...

Read More..

జనావాసాల మధ్య వైన్స్ షాపులు...మందుబాబుల వికృత చేష్టలు

నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్మూలించడంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాగోపాల్ రెడ్డి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజల్లో మంచి ఆదరణ లభించినా కొంతమంది వైన్స్ యాజమాన్యం తీరుతో కొందరు అక్కడక్కడా బెల్ట్ షాపులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది.అయితే మునుగోడు మండలంలో...

Read More..

కడుపు నిండా తినిపించారు...కట్టేసి కుమ్మేశారు...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.గ్రామంలోని ఆలయ్యంలో ఓ దొంగ చోరికి పాల్పడ్డాడు.ఇది గమనించిన స్థానికులు అలర్ట్ కావడంతో సదరు స్థానిక దొంగ గ్రామస్తులకు అడ్డంగా దొరికిపోవడంతో ఓ స్థంభానికి...

Read More..

జానీని మాస్టర్ అని పిలవొద్దు.. హీరోయిన్ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో పూనమ్ కౌర్ ఒకరు కాగా జానీ మాస్టర్ ( Johnny master )గురించి పూనమ్ కౌర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.జానీ మాస్టర్ పై లైంగిక...

Read More..

జగన్ 'కోటి చెక్కు ' పై రాజకీయ దుమారం .. బొత్సా ఏమన్నారంటే ? 

విజయవాడ వరద బాధితుల సహాయార్థం వైసిపి అధినేత జగన్( YCP chief Jagan ) ప్రకటించిన కోటి రూపాయల విరాళం పై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది.విజయవాడ నగరంలో సంభవించిన వరదల కారణంగా అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో ,...

Read More..

రాజమౌళి పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్న సినిమాలో పవర్ స్టార్ త్రిబుల్ రోల్ లో కనిపించే వాళ్లా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.కానీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది.ఇక అలాంటి వాళ్ళలో రాజమౌళి( Rajamouli ) ఒకరు.ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్న...

Read More..

కుక్క కాటుతో బర్రె మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : కుక్కలు మనుషులనే కాదు పాడి పశువులను కూడా కరుస్తూ ప్రాణాలను తీస్తున్నాయి.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శనిగరపు లింగం రైతు కు చెందిన గౌడు బర్రె సంతకు చెందిన పశువు గత మూడు రోజుల క్రితం...

Read More..

మౌలిక సౌకర్యాలు కల్పించాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్ కాలనీలో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.ఆ కాలనీని కలెక్టర్ సోమవారం ఉదయం పరిశీలించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.స్మశాన వాటిక...

Read More..

సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా: వినాయక మండపాల నిర్వాహకులు నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.ఈ నెల 17న మంగళవారం వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్,...

Read More..

నిమజ్జనానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతున్న ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామం లో నేడు ప్రారంభమయ్యే గణేష్ నిమజ్జన కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో అవసరమైన చోట ప్రధాన రహదారి వెంబడి లైట్ల ఏర్పాటు కొనసాగుతుంది.గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే గీద్దే చెరువు వద్ద...

Read More..

తడగొండలో గ్రామస్తుని శ్రమదానం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో మిషన్ భగీరథ పనులతో సిసి రోడ్డు గుంతలు పడడంతో వాహనాలకు ఇబ్బందిగా మారడంతో సోమవారం గ్రామ ఆటో యూనియన్ అధ్యక్షులు కొండ శంకరయ్య శ్రమదానం చేశారు.గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా మట్టిని...

Read More..

యూత్ సభ్యులకు కుర్తాలు అందచేసిన మాజీ ఎంపీటీసీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ శ్రీ రాజరాజేశ్వర యూత్ గ్రూప్ సభ్యులకు సోమవారం మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ కూర్తాలు అందజేశారు. అనంతరం యూత్ సభ్యులు మాజీ ఎంపీటీసీ ని శాలువాతో సన్మానించారు.వారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో...

Read More..

ఆ వ్యక్తి టాలెంట్ ను ఎవరూ సరిగ్గా వాడుకోలేదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన తాజా చిత్రం దేవర.( Devara ) జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan...

Read More..

భువనగిరిలో జిట్టా విగ్రహం ఏర్పాటు చేస్తాం:ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ( Jitta Balakrishna Reddy )విగ్రహాం ఏర్పాటు చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలో ఆదివారం...

Read More..

జనవాసాల మధ్య డేంజర్ గా మారిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు

నల్లగొండ జిల్లా:విద్యుత్ సరఫరా( Power supply )లో హోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాటు చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ప్రమాదకరకంగా మారాయని నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండలం మేటిచందాపురం, గుర్రంపోడ్ మండలం బ్రహ్మన్నగూడెం...

Read More..

వంకలు తిరిగిన రోడ్డు...ఏపుగా పెరిగిన చెట్లు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు(ఎం)మండల( Athmakur (M) ) కేంద్రం నుండి మొరిపిరాల గ్రామంతో పాటు వివిధ గ్రామాలకు వెళ్ళే ప్రధాన రోడ్డు మూడు మూల మలుపులతో,ఏపుగా పెరిగిన కంప చెట్లతో, కల్వర్టుల వద్ద భారీ గుంతలతో అత్యంత ప్రమాదకరంగా మారిందని,ఈ...

Read More..

తాజ్ మహల్ ఆవరణలో పాడు పని చేసిన వ్యక్తులు.. వీడియో వైరల్..

ఆగ్రాలోని తాజ్ మహల్‌( Taj Mahal ) ఆవరణలో ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం సంచలనంగా మారింది.వారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తాజ్ మహల్‌లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, ఈ వ్యక్తులు ఓపెన్‌గా మూత్రం చేయడం చాలా...

Read More..

వరద నీటితో ఉప్పొంగుతున్న నది.. అందులోకి దిగిన ఏనుగు.. చివరికి..?

వరద నీటిలో పెద్ద ఇళ్లు కూడా కొట్టుకుపోతున్నాయి.నదుల్లో నీరు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది.ఇక వీటికి వరద నీరు తోడైతే అందులో నుంచి వెళ్లడం కష్టమవుతుంది కానీ ఒక ఏనుగు మాత్రం భరత నీటితో పొంగిపొర్లుతున్న ఒక నదిలోకి వెళ్ళింది.ఒడిశా రాష్ట్రం( Odisha...

Read More..

దేవర సినిమాను రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు వీళ్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటిస్తున్న దేవర సినిమా( Devara ) మీద ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలైతే ఉన్నాయి.ఇక ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు తగ్గట్టుగానే భారీ అంచనాలను పెట్టుకొని ఈ...

Read More..

దేవర మూవీ చుట్టమల్లే సాంగ్ ఖాతాలో క్రేజీ రికార్డ్ చేరిందిగా.. అసలేమైందంటే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర సినిమా( Devara Movie ) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ సినిమా రిలీజ్ కు ఐదు రోజుల ముందే మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది.దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్( Chuttamalle Song...

Read More..

సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏదీ ఇంపార్టెంట్ కాదు.. ప్రముఖ యాంకర్ కామెంట్స్ వైరల్!

తమిళంలో ఎన్నో రకాల షోలు ప్రసారం అవుతూ ఉంటాయి.అటువంటి వాటిలో నాట కుక్ విత్ కోమలి( Cook With Comali ) షో కూడా ఒకటి.కాగా ఈ షోకి ఉండే క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.తెలుగులో సుమ షోలు, శ్రీదేవీ...

Read More..

ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కి భారీ సక్సెస్ ఇస్తాడా..? ఎన్టీయార్ అదే కాన్ఫిడెంట్ తో ఉన్నాడా..?

కన్నడ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకొని కేజిఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్...

Read More..

మత్తు వదలరా 2 సినిమాతో శ్రీ సింహ స్టార్ హీరోగా మారిపోయాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటున్న హీరోలు చాలా మంది ఉన్నారు.అందులో స్టార్ హీరోలు తక్కువ మంది ఉంటే, యంగ్ హీరోలు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు.శ్రీ సింహ( Sri Simha ) కూడా తనదైన...

Read More..

పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఆంధ్ర భోజనం ఏంటో తెలుసా...మరీ అంత ఇష్టమా?

సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ నటుడిగా తన టాలెంట్ తో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం...

Read More..

మాకు ఇంకెన్నాళ్ళు పూరి గుడిసెల బతుకులు...?

నల్లగొండ జిల్లా:దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా ఇంకా మా బతుకులు పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నాయని,ఈ బతుకులు ఇంకెన్నాళ్ళుభరించాలని నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం వెల్మోనిగూడెం గ్రామానికి చెందిన నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం పేరు...

Read More..

త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని హైవే దిగ్బంధం

యాదాద్రి భువనగిరి జిల్లా:త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని 65 వ జాతీయ రహదారిపై శనివారం బాధితులు,రైతులు రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న బాధితులకు...

Read More..

దేవరపై నెగిటివిటీలో ఏ మాత్రం నిజం లేదుగా.. ఫ్యాన్స్ కు ట్రైలర్ ఎంతో నచ్చేసిందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) కొరటాల శివ( Koratala Siva ) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబోలో తెరకెక్కిన దేవర మూవీ( Devara ) గురించి సోషల్ మీడియా వేదికగా తెగ చర్చ జరుగుతోంది.దేవర...

Read More..

ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి: సిపిఎం

యాదాద్రి భువనగిరి జిల్లా: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని,సిపిఎం యాదాద్రి జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం ముషీపట్ల గ్రామంలో నేర్లకంటి...

Read More..

రాజన్న ఆలయంలో వినాయక నవరాత్రులు సందర్భంగా పూర్ణాహుతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి మహాభిషేకం, శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు జరిగాయి.ఈరోజు ఉదయం...

Read More..

ముగ్గుల పోటీ బహుమతుల ప్రధానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ లోని గణేష్ నవరాత్రుల్లో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు.ప్రథమ తృతీయ బహుమతులను ముగ్గు పోటీలో పాల్గొన్న వారికి ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య...

Read More..

కోదాడలో నిమజ్జన ఏర్పాట్లపై పెద్ద చెరువు ఘాటు పరిశీలించిన ఎస్పీ

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు ఘాటులో గణేష్ నిమజ్జనం కోసం భారీగా ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవ కమిటీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.శనివారం ఆయన కోదాడ...

Read More..

వాట్సాప్ సందేశానికి స్పందించిన దాతలు

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో నిలువ నీడలేని నిరుపేద కుటుంబానికి చెందిన దుంప ఎల్లయ్య ఇటీవల మృతి చెందాడు.ఆ కుటుంబ పరిస్థితిని చూసి స్థానికులు వాట్సాప్ లో పెట్టిన సందేశానికి స్పందించిన 108 మంది దాతలు...

Read More..

సైమా 2024 విజేతల వివరాలు ఇవే.. నాని,బాలయ్య సినిమాలు అదరగొట్టాయిగా!

తాజాగా దుబాయ్ వేదికగా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్( SIIMA ) కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు దక్షిణాది భాషకు చెందిన నటీనటులు హాజరుకానున్నారు.దాదా ఇప్పటికే మొదటి రోజు అనగా సెప్టెంబర్ 14వ తేదీ జరిగిన వేడుకకు తెలుగు, కన్నడ...

Read More..

బిగ్ బాస్ షో నుంచి షాకింగ్ ఎలిమినేషన్.. ఈ వారం ఎలిమినేట్ అయింది అతనేనా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్8 లో షాకింగ్ ఎలిమినేషన్లు చోటు చేసుకుంటున్నాయి.తొలి వారం బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House )నుంచి బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా రెండో వారం ఎవరూ ఊహించని కంటెస్టెంట్లు...

Read More..

లింగన్నపేట- గంభీరావుపేట మార్గంలో డైవర్షన్ రోడ్డు పనుల పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

తాత్కాలిక రోడ్డు పనుల పరిశీలన రాజన్న సిరిసిల్ల జిల్లా సిద్దిపేట- కామారెడ్డి ప్రధాన రహదారి మార్గం లోని లింగన్నపేట-గంభీరావుపేట మధ్యలో మానేరుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన వద్ద తాత్కాలిక రోడ్డు పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు.వాహనదారులకు...

Read More..

ఖైరతాబాద్ మహా గణనాధుని దర్శించుకున్న ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్ లో కొలువైన 70అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అర్చకులు ప్రభుత్వ విప్ కు...

Read More..

ఎల్ ఓ సి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన టి.రాజారాం అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్...

Read More..

16వ తేదీన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ లో గల షాదీఖానా ఫంక్షన్ హాల్ లో, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నతమైన ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత...

Read More..

ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు, చల్లని దీవెనలు అందరిపై ఉండాలి..సుంకె రవిశంకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో హునుమాన్ నగర్ లో గణపతి నవరాత్రులు సందర్బంగా పూజ కార్యక్రమంలో మాజీ శాసన శాసన సభ్యులు సుంకె రవిశంకర్, స్థానిక భారాస నాయకులతో కలిసి పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు,...

Read More..

అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి సిడిపిఓ సౌందర్య

రాజన్న సిరిసిల్ల జిల్లా: గర్భిణులు, బాలింతలు, పిల్లలు మంచి పోషకాహారం తీసుకోవాలని సిడిపిఓ సౌందర్య సూచించారు .ఎనీమియా నిర్ధారణ పరీక్షల ప్రత్యేక శిబిరాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాగా బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు దేసాయిపల్లి లో ఎనిమియా నిర్దారణ...

Read More..

లహారి ఫ్లెక్స్ ప్రింటింగ్ డిజిటల్ ఫోటో స్టూడియో ప్రారంభోత్సవం

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ప్రక్కన లహారి ఫ్లెక్స్ ప్రింటింగ్ డిజిటల్ ఫోటో స్టూడియోను ప్రోప్రెటర్ కొండ శివ వారి తల్లిదండ్రులు ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా మాజీ జేడ్పిటీసి చీటీ లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, బ్లాక్...

Read More..

రాజన్న ఆలయంలో వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం లక్ష్మీ గణపతి స్వామి వారిని వివిధ రకాల పండ్లతో అలంకరించారు.నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం...

Read More..

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా సభ్యత్వ నమోదు కన్వీనర్ సంతోష్ రెడ్డి,శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ...

Read More..

రాజన్న ను దర్శించుకొన్న తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ శ్రీమతి మీనా రామనాథన్.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ను దర్శించుకొన్న తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ శ మీనా రామనాథన్.కోడె మొక్కు చెల్లించుకొని స్వామి వారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం...

Read More..

పాకిస్థానీ హిందూ బాలిక.. ఇల్లు, భూమి, తల్లిదండ్రులు, దేశాన్ని విడిచిపెట్టింది కానీ..?

పాకిస్థాన్‌లోని షెహజాద్‌పూర్( Shehzadpur, Pakistan )అనే చిన్న పట్టణంలో నివసించే నయన శర్మ ( Nayana Sharma )ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషనల్ గా మారింది.ఈమె ఒక హిందూ యువతి.తన కుటుంబం, ఇల్లు, దేశం అన్నీ వదిలి వెళ్లిపోయింది.అయినప్పటికీ, తన హిందూ మతంపై...

Read More..

పదోన్నతి పొందిన రాజన్న ఆలయ ఉద్యోగులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో రికార్డ్ అసిస్టెంట్ లు గా విధులు నిర్వహిస్తున్న నరాల రాజు,పోల్సాని రాజు ,రాకేష్ ,గుడిపల్లి రమణ,మేకల వెంకటేష్ , కనకదుర్గ లకు జూనియర్ అసిస్టెంట్ గా ఈ రోజు ఆలయ ఈఓ కె.వినోద్...

Read More..

అధ్వానంగా మారిన మల్యాల ఎంగల్ చెరువు మత్తడి రోడ్డు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని వెంగల్ చెరువు మత్తడి రోడ్డు ప్రయాణికులకు , శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.గతవారం క్రితం కురిసిన భారీ అకాల వర్షాలకు మత్తడి పొంగడంతో మత్తడి...

Read More..

వినాయక నవరాతరోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు

రాజన్నా సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గంగాధర క్షేత్రంలో వినాయక నవరాత్రోత్సవాల లో భాగంగా ఏడవ రోజు శుక్రవారమును పురస్కరించుకొని ప్రముఖ పురోహితులు అర్చకులు మూగు నాగరాజు శర్మ ఆధ్వర్యంలో సరస్వతి పూజ, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో...

Read More..

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.అరెస్టు చేసిన వారిలో బి అర్ ఏస్ నాయకులు గుంటి శంకర్ , చింధం రమేష్ తో పాటు పలువురిని అరెస్టు చేశారు.బి అర్ ఏస్...

Read More..

చర్చ్ ఫాదర్ పై హత్యప్రయత్నం కేసులో 18 మందికి ఒక్కొక్కరికి 10,000/- రూపాయల జరిమానా

రాజన్న సిరిసిల్ల జిల్లా :చర్చ్ ఫాదర్ పై హత్యప్రయత్నం కేసులో 18 మందికి ఒక్కొక్కరికి 10,000/- రూపాయల జరిమానా విధిస్తూ వేములవాడ సబ్ జడ్జి రాధికా జైశ్వాల్ శుక్రవారం తీర్పు వెల్లడించారని వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.వివరాల మేరకు...

Read More..

అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్

నల్లగొండ జిల్లా: చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బు సంబంధించే దారిని వెతుక్కుంటూ బైకులను దొంగతనం చేసి,వాటిని విక్రయించి,వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడుతున్న ఏపీ మాచర్లకు చెందిన రాజా అనే అంతరాష్ట్ర బైక్ దొంగను నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీసులు అరెస్ట్...

Read More..

మిర్యాలగూడ బస్టాండ్ లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయండి: ఎమ్మెల్యే బత్తుల

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలోని బస్టాండ్ చోరీలకు అడ్డాగా మారిందని మీడియాలో వచ్చిన కథనాలకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం స్పందించారు.కాలినడకన ఆయన బస్టాండ్ మరియు వివిధ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు.బస్టాండ్ ను తనిఖీ చేసి మరుగుదొడ్లు శుభ్రంగా లేవని,పరిసరాలలో...

Read More..

మూడు రోజులుగా మీ సేవలు బంద్ ఇబ్బంది పడుతున్న జనం

నల్లగొండ జిల్లా:గత రెండు మూడు రోజులుగా నల్లగొండ జిల్లాలోని 177 మీ సేవ కేంద్రాల్లో సేవలు నిలిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.సర్వర్ బిజీ కారణంగా సేవలు అందించలేకపోతున్నామని,ప్రజలు వివిధ రకాల సమస్యలతో మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారని వాపోతున్నారు.మీసేవ...

Read More..

గణేష్ ఉత్సవాలకు డీజే అనుమతులు లేవు

నల్లగొండ జిల్లా: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని,ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు,డీజేలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారని,ఎస్పీ ఆదేశాల మేరకు డీజే నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ...

Read More..

భూసర్వే సందర్శించిన సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్

నల్లగొండ జిల్లా: తిరుమలగిరి(సాగర్) మండలం చింతలపాలెం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 60 కాందీశీకుల భూముల్లో కొనసాగుతున్న పైలేట్ ప్రాజెక్ట్ సర్వే పనులను శుక్రవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ సందర్శించి పరిశీలించారు.సర్వేయర్లు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న విధానాన్ని అడిగి...

Read More..

బస్సును చూసి బెదిరిన కాడేడ్లు కుంటలో పడి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆర్టీసీ బస్సును చూసి బెదరిన కాడెడ్లు పరుగు తీసి పక్కనే ఉన్న కుంటలో పడి మృతి చెందిన విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురంలో గురువారం రాత్రి జరిగింది.బాధిత రైతు తెలిపిన వివరాల...

Read More..

వేణు స్వామికి షాక్ ఇచ్చిన కోర్టు.. కేసు నమోదు చేయాలంటూ?

ప్రముఖ జ్యోతిష్యుడుగా గుర్తింపు పొందిన వారిలో వేణు స్వామి( Venu Swamy ) ఒకరు.వేణు స్వామి ఎంతోమంది సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలని చెబుతూ వార్తలలో నిలిచారు.అయితే ఈయన చెప్పిన విధంగా కొంతమంది విషయంలో నిజం కావడంతో ఈయన తరచూ సినిమా...

Read More..

పిల్లల్ని కనే లక్ నా లైఫ్ లో లేదు.. స్టార్ సింగర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గా కొనసాగే కొంతమంది సెలబ్రిటీలు మంచి క్రేజ్ వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడానికి వెనకడుగు వేస్తారు ఒకవేళ పెళ్లి చేసుకున్న పిల్లల్ని( Children ) కనరు.పిల్లల్ని కంటే ఎక్కడ వారి అందం తగ్గుతుందోనని షేప్ అవుట్ అయితే...

Read More..

ఓ వ్యక్తి అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన ఉత్తర్ల రాజేందర్ (55 ) ( Uttarla Rajender )అనే వ్యక్తి అదృశ్యం పై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ రామాకాంత్ తెలిపారు.హారిదాస్...

Read More..

ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ముందు ధర్నా చేసిన ఏబీవీపీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ముందు ధర్నా నిర్వహించిన ఏబీవీపీ నాయకులు గురుకుల పాఠశాలలో పిఈటితో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోడ్డుపై విద్యార్థులు ఆందోళన చేయగా...

Read More..

సిరిసిల్ల బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు హౌస్ అరెస్ట్

రాజన్న సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి( jindam kala chakrapani )ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.నిన్న (గురువారం) ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి-అరెకపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు, కౌశిక్ రెడ్డి ఇంటి వెలుపల రచ్చ, అనంతరం అరెస్టులు...

Read More..

పవన్ కళ్యాణ్ వల్లే ఆ సినిమా ప్లాప్ అయిందా..? ఆయన ఎందుకలా చేశాడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఒక సినిమా సూపర్ హిట్ కావాల్సింది.కానీ...

Read More..

నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఇవ్వాలి - పరిశ్రమల శాఖ సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: నియమ, నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో  పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో పరిశ్రమల, ఆయా శాఖల ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...

Read More..

సిరిసిల్ల కోర్టు ఆవరణలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్, సిబ్బందితో సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్ ప్రేమలత ఆదేశాల మేరకు గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్ రాజన్న సిరిసిల్ల కోర్ట్ ఆవరణలో ని లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్, సిబ్బందితో సమావేశం...

Read More..

14 నుంచి ఎనీమియా నిర్ధారణ పరీక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన 587 అంగన్వాడి కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలు, బాలికలు, పిల్లలకు ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది.కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ...

Read More..

సిరిసిల్లలో ఓ సైకో పిఈటి - రోడ్డు ఎక్కిన విద్యార్థులు

సిరిసిల్లలో ఓ సైకో పీఈటీ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని, ఆమె వేధింపులు తట్టుకోలకే పాఠశాల, కళాశాల విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.వివరాల్లోకి వెళితే జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాలలో జోష్ణ పీఈటీ విధులు...

Read More..

చెక్కపల్లి పెద్దమ్మ గుడి లో సీసీ కెమెరా లు ఏర్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో సీసీ కెమెరాలను ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ప్రారంభించారు.చెక్కపల్లి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి లో 7 సీసీ కెమెరా లు ఏర్పాటు చేశారు, ఈ సందర్బంగా...

Read More..

స్పీకర్ కు వినతి పత్రం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా : గీత కార్మికులకు తాటివనం, ఈతవనం పెంచేందుకు ఐదు ఎకరాల భూమి, సేఫ్టీమోకులు కావాలని కోరుతూ గౌడ సోదరులు స్పీకర్ను గురువారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కలిసిన వారిలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె...

Read More..

తప్పిపోయిన బాలుని కేసును 24 గంటల్లో ఛేదించి బాలుడిని తల్లిదండ్రుల అప్పగించిన సిరిసిల్ల పోలీస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: చాట్ల సుశాంక్ S/O శ్రీకాంత్, వయస్సు: 17 సంవత్సరాలు, గణేష్ నగర్ సిరిసిల్ల అనే అతడు సిరిసిల్లలోని సహస్ర జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తేదీ:10-09-2024 నాడు రాత్రి 11.00 గంటల సమయం తర్వాత...

Read More..

తప్పిపోయిన బాలిక శ్రీజను వాడ, వాడ తిరుగుతూ తల్లిదండ్రుల వద్దకు చేర్చిన బ్లూ కోల్ట్ సిబ్బంది..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కేంద్రంలో శ్రీజ అనే బాలిక తప్పి పొగ అక్కడ ఉన్న వారు బ్లూ కోల్ట్ సిబ్బంది అయిన కానిస్టేబుల్ జీవన్ ,హోమ్ గార్డ్ అజాయ్ కి సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకొని శ్రీజను...

Read More..

గిరిజన సంక్షేమ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన సంక్షేమ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సందర్శించారు.పీఈటీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ రోడ్డుపై విద్యార్థులు ఆందోళన చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ రమేష్ కుమార్ చేరుకొని, విద్యార్థులతో...

Read More..

దేవరలో తాత పాత్రలో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వైరల్ వార్తల్లో నిజమెంత?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) దేవర సినిమాలో( Devara ) డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.దేవర పాన్ ఇండియా మూవీగా తెరకెక్కగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో తెరకెక్కిందని...

Read More..

తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఇండియా స్టార్ అవుతాడా..?

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది.నిజానికి సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ కొంతమంది మాత్రం కష్టంతో ముందడుగు వేసి చాలా వరకు కష్టపడి హై రేంజ్ లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు.మరి...

Read More..

గణేష్ నవరత్రోత్సవాలు అంగరంగ వైభవంగా

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం( Boinpalli )లో కొనసాగుతున్న గణేష్ పూజలు. గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కుంకుమ పూజలు నిర్వహించారు.కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పాల్గొని వినాయకుడికి పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో మంటప నిర్వహకులతో...

Read More..

జిల్లా విద్యాధికారి ఆకస్మిక సందర్శన

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం( Boinpalli ) విలాసాగర్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ప్రాథమిక ఉపాధ్యాయుల సమావేశమును సిరిసిల్ల జిల్లా విద్యాధికారి శ్రీ రమేష్ కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.ప్రాథమిక స్థాయిలో ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు...

Read More..

అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?

మెగా డాటర్ నిహారిక( Niharika Konidela ) నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోగా నిర్మాతగా కూడా ఆమె సత్తా చాటుతున్నారు. కమిటీ కుర్రోళ్లు సినిమాతో నిర్మాతగా భారీ హిట్ ను నిహారిక ఖాతాలో వేసుకోగా ఈ నెల 12వ...

Read More..

పిల్లల్ని కనడం పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్నా... కన్న ప్రేమ గుర్తుందంటూ?

సినీ నటి తమన్నా( Tamannaah ) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాష సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈమె పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్...

Read More..

దేవర మూవీ సక్సెస్ సాధిస్తే ఎన్టీయార్ కంటే కొరటాల శివ కే ఎక్కువ పేరు వస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.నిజానికి కొరటాల శివ ( Koratala Shiva )లాంటి దర్శకుడు మొదట్లో వరుస సక్సెస్ లని అందుకున్నప్పటికీ చిరంజీవితో చేసిన ‘ఆచార్య ‘ ( Acharya )సినిమాతో భారీ...

Read More..

విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి విధులకు ఆటంకం

విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగిస్తూ గాయపర్చిన ముగ్గురు వ్యక్తులకి 01 సంవత్సరం జైలు శిక్షతో పాటుగా ఒక్కకరికి 1000/- రూపాయల జరిమాన.రాజన్న సిరిసిల్ల జిల్లా :విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని గాయపర్చి అతని విధులకి...

Read More..

ఆంధ్రావాలా, శక్తి ఫ్లాప్.. దేవరతో ఎన్టీఆర్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ఖాయమా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తన సినీ కెరీర్ లో తండ్రీ కొడుకుల పాత్రల్లో నటించడం కొత్తేం కాదు.ఆంధ్రావాలా, శక్తి సినిమాలో తారక్ తండ్రీ కొడుకుల రోల్స్ లో నటించారు.అయితే ఈ రెండు సినిమాలలో ఫ్లాష్ బ్యాక్...

Read More..

దేవర మూవీ ట్రైలర్ రివ్యూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా నుంచి ట్రైలర్ తాజాగా విడుదలైంది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలను నిలబెట్టేలా, ఫ్యాన్స్ అంచనాలను ఎన్నో రెట్లు పెంచేలా న భూతో న భవిష్యత్...

Read More..

మనోధైర్యంతో ముందుకు వెళ్లాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : మానసిక ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడేవారుమనోధైర్యంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.ఆత్మహత్యల నివారణ దినం సందర్బంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో టోల్ ఫ్రీ నెంబర్ 14416 పోస్టర్లు కలెక్టర్ సందీప్...

Read More..

గిద్దె గళం గద్దర్ అవార్డు అందుకున్న ఎరుపుల దేవయ్య ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సెస్ ఎంప్లాయిస్ యూనియన్ లీడర్ కళాకారుడు ఎరుపుల దేవయ్య ” గిద్దె గళం గద్దర్ అవార్డు( Gidde Galam Gaddar Award ) ” అందుకున్న సందర్భంగా మంగళవారం బ్లాక్ కాంగ్రెస్...

Read More..

కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈఓ ఏ.భాస్కర్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి( Sri Lakshmi Narasimha Swamy Temple, ) ఆలయ ఈఓ ఏ .భాస్కర్ రావు( EO A.Bhaskar Rao ) స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఈరోజు కుటుంబ సమేతంగా...

Read More..

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు, రికార్డ్ లు, స్టేషన్ రికార్డ్...

Read More..

విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ( Eklavya Model Residential School )విద్యాలయంలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ( Collector Sandeep Kumar Jha )ఆదేశించారు. మంగళవారం కోనరావుపేట మండలం( Konaraopet...

Read More..

రోడ్డు ప్రమాద బాధితులకు గడువులోగా సాయం అందాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా:రోడ్డు ప్రమాద బాధితులకు గడువులోగా సాయం అందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) ఆదేశించారు.హిట్ అండ్ రన్ అంశంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్...

Read More..

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి ( chakali ilamma )వేడుకను ఘనంగా నిర్వహించారు.స్థానిక పాత బస్టాండ్ లోని ఉన్న ఐలమ్మ విగ్రహానికి మంగళవారం వివిధ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఆమె చేసిన...

Read More..

తండ్రి అయిన బిగ్ బాస్ మానస్.. కొడుకు పుట్టాడంటూ పోస్ట్!

ప్రముఖ బుల్లితెర నటుడు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ ( Manas ) త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మ ముడి( Bramhamudi ) సీరియల్ లో నటిస్తూ సందడి...

Read More..

ధోనీని హైలెట్ చేయడం తెలుగువాళ్లకు నచ్చలేదు.. వెంకట్ ప్రభు షాకింగ్ కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి( Vijay Thalapathy ) హీరోగా నటించిన తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్.( The Greatest Of All Time ) వెంకట్ ప్రభు( Venkat Prabhu ) దర్శకత్వం వహించిన...

Read More..

ఆనంద్ మహీంద్రా ఎందుకు ఆ పాత భవంతిలోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..?

ఆనంద్ మహీంద్రా.( Anand Mahindra ) ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మన భారతదేశంలో అత్యంత ప్రియమైన బిలినియర్ల ఈయన ఒకరు.మన భారత దేశంలోనే 90వ ధనవంతుడు.అలాగే ప్రపంచంలోనే 1143 అత్యంత సంపన్న వ్యక్తి ఆనంద్ మహీంద్రా.ఆనంద్ మహీంద్రా తన...

Read More..

రాజమౌళి మహేష్ బాబు కంటే ముందు ఈ సినిమా ను ఆ స్టార్ హీరోతో చేయాలనుకున్నాడా..?

సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు.ఒక్కో టైమ్ లో ఒక్కో సినిమా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తమదైన రీతిలో సినిమాలను చేసి మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకులు చాలా కొత్త...

Read More..

దేవర మూవీ గురించి ఇండస్ట్రీ టాక్ ఇదే.. ఎన్టీఆర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ ( Junior NTR, Koratala Siva )కాంబో మూవీ దేవర సినిమా( Devara movie ) ట్రైలర్ విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5...

Read More..

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం.

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 16 ఫిర్యాదులు స్వీకరణ.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల...

Read More..

రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు రాజన్న కోడె మొక్కు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.స్వామివారి కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసినారు.ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు...

Read More..

తమ్ముడు మనోజ్ తో విభేదాలు... ఆసక్తికర సమాధానం చెప్పిన విష్ణు!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో వారసులుగా కొనసాగుతున్న వారిలో నటుడు మంచు విష్ణు ( Manchu vishnu ) మనోజ్( Manoj ) సోదరులు ఒకరు.వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.అయితే గత కొంతకాలంలో విష్ణు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ...

Read More..

నిహారిక పై ప్రశంసలు కురిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మెగా డాటర్ నిహారిక( Niharika ) ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇటీవల ఏపీలోని విజయవాడ వరదల( Floods ) లో చిక్కుకున్న...

Read More..

2000 మంది ఉన్నారు...తేడా వస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతారు: జగపతిబాబు

టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు( Jagapathi Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించారు.ఇలా హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన జగపతిబాబు ఇప్పుడు మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా...

Read More..

త్రాగునీటి సౌకర్యం కోసం బోరు మోటారుకు ఎంపీ నిధులు మంజూరు

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ ల్యాండ్స్ నుండి మద్దిమల గ్రామానికి త్రాగు నీరు సౌకర్యం బోరు కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందనీ...

Read More..

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని,తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు...

Read More..

కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన...

Read More..

మోకాళ్ళ లోతు నీటిలో నరకం చూస్తున్న ప్రజలు

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం( Garidepalli )లో గడ్డిపల్లి నుండి కుతుబుషాపురం వెళ్లే రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి,వర్షా కాలంలో వచ్చిందంటే మోకాళ్ళ లోతు నీరు నిలిచి చెరువు తలపిస్తూ ప్రతీ ఏటా ప్రజలు,ప్రయాణికులు నరకం చూస్తున్నామని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.సాధారణ...

Read More..

శిధిలమైన భవనంలో వృద్ద దంపతుల అవస్థలు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయిన ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకబిక్కుబిక్కుమంటూ వృద్ద దంపతులు కాలం వెల్లదీస్తున్నారు.వివరాల్లో కి వెళితే…యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన వృద్ద దంపతులు నోముల లింగయ్య,అతని భార్య ఇందిరమ్మ...

Read More..

చీకట్లో జంక్షన్...డేంజర్లో జనం...నిర్లక్ష్యంలో హైవే అథారిటీ

నల్లగొండ జిల్లా: మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో వద్ద అద్దంకి- నార్కట్ పల్లి హైవే పై జంక్షన్లో ఫెడ్ లైట్లు లేక సాయంత్రం అయితే చిమ్మ చీకట్లు కమ్ముకొని, పాదచారులు, వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తుందని కుక్కడం...

Read More..

నాంపల్లి మండల కేంద్రంలో అంతర్గత రోడ్లు బురదమయం

నల్లగొండ జిల్లా:నాంపల్లి మండల( Nampally కేంద్రంలో అంతర్గత రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా తయారై బయటికి వెళ్ళలేని దుస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంబేద్కర్ విగ్రహం వెనకాల,నాంపల్లి నుండి మల్లేపల్లి దారిలో గుంతల్లో మురికి మీరు నిలిచి పాదచారులు కూడా నడవలేని...

Read More..

కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయంపై బిఆర్ఎస్ఎస్ హర్షం

యాదాద్రి భువనగిరి జిల్లా: టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్( Bomma Mahesh Kumar Goud ) ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ రిజర్వేషన్ సాధన సమితి( BC Reservation ) రాష్ట్ర అధ్యక్షుడు...

Read More..

నల్ల సముద్రంపై తారక్ యాక్షన్ సీన్స్.. ప్రశాంత్ నీల్ మూవీ వేరే లెవెల్ అంటూ?

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్( NTR, Prashant Neel ) కాంబో మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి కాగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 350 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే యాక్షన్...

Read More..

ఉత్తర్వులను అతిక్రమించి డీజే పెడితే సీజ్ చేస్తాం: పట్టణ సిఐ రాము

సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వివాహాలు ఇతర ఏ రకమైన వేడుకల్లోనైనా, ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా డీజేతో శబ్ద కాలుష్యాన్ని చేయకూడదని కోదాడ పట్టణ సిఐ రాము అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా...

Read More..

ఫారెస్ట్ అధికారులపై దాడి ఒకరికి గాయాలు

నల్లగొండ జిల్లా: దామరచర్ల మండలంలో కెజేఆర్ కాలనీ బీట్ పరిధిలో దిలావర్పూర్ ఆర్ఎఫ్ బ్లాక్ లో బాలాజీ నగర్ తండాకు చెందిన వాంకుడోత్ రమేష్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించి,శనివారం అందులో మొక్కలు నాటుతుండగా సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శేఖర్...

Read More..

విశ్వం సినిమా సక్సెస్ తోనే సమాధానం చెప్తాం అంటున్న గోపిచంద్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే గోపిచంద్( Gopichand ) లాంటి నటుడు కూడా తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఆయన వరుస...

Read More..

మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో...

రాజమౌళి( Rajamouli ) మహేష్ బాబుతో( Mahesh Babu ) చేయబోయే పాన్ వరల్డ్ సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది.అది ఏంటి...

Read More..

రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈరోజు వేములవాడ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.స్వామివారి దర్శనం అనంతరం కల్యాణ మండపంలో శ్రీనివాస్ కి ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య శేష...

Read More..

వేములవాడ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయాన్నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూమ్ తదితర గదులు పరిశీలించారు.అనంతరం తరగతి గదిలోకి...

Read More..

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District ) ఇల్లంతకుంట మండలంలోని గ్రామాలలో తిరుగుతూ మాయమాటలు చెప్పుతూ తక్కువ ధరకు రేషన్ బియ్యన్ని కొనుగోలు చేస్తున్న రేకుర్తి గ్రామానికి చెందిన పత్తి కళ్యాణ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన రేషన్...

Read More..

ఇల్లంతకుంట మండల నూతన వ్యవసాయ మార్కెట్ పాలక వర్గ సమావేశం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట( Ellantakunta ) మండలంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం నందు ఈరోజు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ఐరెడ్డి చైతన్య రెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana...

Read More..

అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట( Ellantakunta ) మండలంలోని పొత్తూరు, వంతడుపుల, రేపాక, గొల్లపల్లి గ్రామాలలో పోషణ్ అభియాన్ లో భాగంగా ఆయా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖపై ప్రత్యేక...

Read More..

మట్టి వినాయకులను పూజించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ గ్రామంలోలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకులను పూజించాలని పర్యావరణాన్ని కాపాడాలని, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కృత్రిమ రంగులతో( artificial colors...

Read More..

"రేపా" ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయునికి ఆత్మీయ సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన కనమేని ఎల్లారెడ్డి సింగారం గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎల్లారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట రేపా ఆధ్వర్యంలో...

Read More..

24 గంటలు.. 23 ఆపరేషన్లు వేములవాడ ఏరియా ఆసుపత్రి మరో రికార్డు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి( Vemulawada Government Regional Hospital )లో మెరుగైన సేవలు అందుతున్నాయి.24 గంటల్లో 23 ఆపరేషన్లు చేసి దవాఖాన సత్తా చాటారు.కార్పొరేట్ కు దీటుగా ముందుకు సాగుతున్నారు.వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో గత...

Read More..

మట్టి గణపతి వాడండి

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం( Chandurthi ) రామారావుపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో వినాయక చవితి ( Ganesh Chaturthi )సందర్బంగా విద్యార్థిని, విద్యార్థులు మట్టి గణపతు లను తయారు చేసారు ఈ సందర్బంగా పర్యావరణకు హాని...

Read More..

గంజాయి, మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో ప్రతి విద్యార్థులు భాగస్వామ్యం కావాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( District SP Akhil Mahajan ) ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన కల్పించిన ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్....

Read More..

సూర్యాపేట-దంతాలపల్లి రోడ్డుపై గుంతలు...కంప వేసిన స్థానికులు

సూర్యాపేట జిల్లా:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు( heavy rains ) సూర్యాపేట- దంతాలపల్లి రహదారిపై నెమ్మికల్ వద్ద రోడ్డు కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి.నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి కావడంతో రాకపోకల సమయంలో వాహనదారులు, ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.ఇరువైపులా నీరు,భారీ...

Read More..

పంచాయితీ కార్యదర్శి నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం పోయింది...!

సూర్యాపేట జిల్లా:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు( heavy rains ) రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలు రాకపోకలకు ఆటంకంగా మారాయని,వాటిని తాత్కాలికంగా పూడ్చాలని గ్రామస్తులు పలుమార్లు గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ఆ గుంతల్లో పడి ఓ వ్యక్తి...

Read More..

కేంద్ర మంత్రులకు స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు

సూర్యాపేట జిల్లా: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లా కకావికలం అయిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించేందుకు శుక్రవారం కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్,బండి సంజయ్ కుమార్ హైదారాబాద్ నుండి హెలికాప్టర్ లో...

Read More..

అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి - కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు.జిల్లా...

Read More..

పర్ఫెక్షన్ కోసం కష్టపడుతున్న ప్రభాస్...కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమాలో...

Read More..

రాజ్ తరుణ్ లావణ్య కేసులో భారీ ట్విస్ట్.. రాజ్ తరుణ్ ను నిందితుడిగా పేర్కొంటూ?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించిన వార్తల్లో రాజ్ తరుణ్ , లావణ్య ( Raj Tarun, Lavanya )వివాదం ఒకటనే సంగతి తెలిసిందే.ఈ వివాదం వల్ల రాజ్ తరుణ్ నటించి థియేటర్లలో విడుదలైన సినిమాలు సైతం...

Read More..

హిట్ 3 తో భారీ సక్సెస్ మీద కన్నేసిన నాని...మరి వర్కౌట్ అవుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు నాని…( Nani ) ఇక ఇప్పటికే ఆయన ‘సరిపోదా శనివారం ‘( Saripodhaa Sanivaaram ) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను...

Read More..

అనంతగిరి మండలంలో వజ్రాల వేట

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని పాలేరు వాగు పరివాహక గ్రామమైన కిష్టాపురంలో జనం వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు.పాలేరు వాగు పక్కన గల వ్యవసాయ భూమిలో కొందరికి వజ్రపురాళ్ళ లాంటివి దొరకాయని తెలియడంతో గ్రామస్తులందరూ పొలాల్లో వెతుకులాట షురూ చేశారు.తుఫాన్ ప్రభావంతో...

Read More..

నేలరాలిన తెలంగాణ మలిదశ ఉద్యమకెరటం జిట్టా బాలకృష్ణారెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ మలిదశ ఉద్యమకారుల్లో ముందు వరుసలో నిలబడే నిఖార్సయిన ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి.ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు.ఆయన మృతి చెందారన్న విషాదవార్త...

Read More..

మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా :పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ( Pollution Control Board)ఆద్వర్యంలో తయారు చేసిన 2 వేల మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు.వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా పొల్యూషన్ కంట్రోల్...

Read More..

కిషన్ దాస్ పేట లో విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Rajanna Sircil) మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట లో ప్రభుత్వ ప్రాథమిక ఇంచార్జీ వైద్యాధికారి చిరంజీవి ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహణ ఏర్పాటు చేశారు .కొద్ది రోజులుగా వ్యాధులతో బాధపడుతున్న వారి రక్త...

Read More..

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వ్యాయామ ఉపాధ్యాయుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా : సెప్టెంబర్ 5 సర్వేపల్లి పుట్టినరోజు సందర్బంగా రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం లో.ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయునిగా గీతానగర్ లో ని సిరిసిల్ల ఉన్నత పాఠశాల లో...

Read More..

ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం(Garidepalli ) పొనుగోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి( Sarvepalli Radhakrishnan ) ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు...

Read More..

72 కేసుల్లో పట్టుబడ్డ మద్యం నిర్వీర్యం

సూర్యాపేట జిల్లా:గత సంవత్సర కాలంలో 72 కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్( Enforcement ) లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు నల్గొండ డిప్యూటీ కమీషనర్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ( Prohibition and Excise...

Read More..

దేవర ట్రైలర్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇదే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ పక్కా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానున్న సినిమాల్లో దేవర సినిమా ఒకటి కాగా ఈ సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే.దేవర మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులకు నచ్చేశాయి.థర్డ్ సింగిల్ పూర్తి పాటను...

Read More..

సిద్ధార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూర్ మండల( Motakondu) కేంద్రంలోని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సిద్ధార్థ ఫౌండేషన్ చైర్మన్, భారతీయ జనతా పార్టీ మండల కోశాధికారి బాల్ద నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఆయన...

Read More..

గ్రామ ప్రజావాణిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి

నల్గొండ జిల్లా:మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో గురువారం జరిగిన గ్రామ ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి అకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ, అంగన్వాడి కేంద్రంలో పలుకు రికార్డులను పరిశీలించారు.పారిశుద్ధ్యం,అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు.నర్సరీ,బృహత్ పల్లె...

Read More..

ఆర్టీసీ సమ్మె కాలంలో అక్రమ కేసులను ఎత్తివేయాలి

నల్లగొండ జిల్లా:2019 లో ఆర్టీసీ సమ్మె ( RTC strike)కాలంలో పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2019 లో ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టినటువంటి కేసులో భాగంగా గురువారం...

Read More..

రామన్నపేట పెద్ద చెరువు నింపాలని మత్స్యకారులు ఆందోళన

యాదాద్రి భువనగిరి జిల్లా: ధర్మారెడ్డిపళ్లి కాలువకు పీడర్ ఛానల్ ఏర్పాటు చేసి,దాని ద్వారా రామన్నపేట పెద్దచెరువును నింపాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ( Yadadri Bhuvanagiri District )రామన్నపేట మండల కేంద్రంలో మత్స్యకారులు, రైతుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం...

Read More..

ఆలేరు-పటేల్ గూడెం మార్గంలో వాగుపై వంతెన నిర్మించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: ఇటీవల కురిసిన వర్షాలతో ఆలేరు-పటేల్ గూడెం(Aleru-Patel Goodem ) గ్రామానికి వెళ్లే మార్గంలో వాగుపై వున్న వంతెన కొట్టుకపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిపోయాయని పటేల్ గూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ధ్వంసమైన వంతెన వద్ద నిరసన...

Read More..

సూర్యాపేట జిల్లాలో విద్యుత్ శాఖకు భారీ నష్టం:సిఎండి ముషారఫ్ పరూఖీ

సూర్యాపేట జిల్లా:ఇటీవల కురిసిన భారీ వర్షాల( Heavy rains ) కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యిందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.సూర్యాపేట జిల్లా కోదాడలో...

Read More..

డిగ్రీలో ప్రవేశాలకు చివరి అవకాశం:డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్

నల్లగొండ జిల్లా:డిగ్రీలో ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చివరి అవకాశం కల్పించిందని నల్లగొండ జిల్లా నకిరేకల్(Nakrekal ) ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 4 నుంచి 9 వరకు డిగ్రీ ప్రవేశాలపై స్పెషల్...

Read More..