రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈరోజు వేములవాడ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.స్వామివారి దర్శనం అనంతరం కల్యాణ మండపంలో శ్రీనివాస్ కి ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందించారు.

 Government Whip Adi Srinivas Visited Rajanna Temple, Government Whip Adi Sriniva-TeluguStop.com

ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి వేదోక్త ఆశీర్వచనం చేశారు.వీరి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ స్థానిక నాయకులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube