పదోన్నతి పొందిన రాజన్న ఆలయ ఉద్యోగులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో రికార్డ్ అసిస్టెంట్ లు గా విధులు నిర్వహిస్తున్న నరాల రాజు,పోల్సాని రాజు ,రాకేష్ ,గుడిపల్లి రమణ,మేకల వెంకటేష్ , కనకదుర్గ లకు జూనియర్ అసిస్టెంట్ గా

 Promoted Rajanna Temple Employees,promoted ,rajanna Temple Employees, Rajanna Te-TeluguStop.com

ఈ రోజు ఆలయ ఈఓ కె.వినోద్ రెడ్డి చేతుల మీదుగా పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏ ఈ ఓ లు శ్రవణ్ ,శ్రీనివాస్ లతో పాటుగా ,పర్యవేక్షకులు పూజిత , కూరగాయల శ్రీనివాస్,పురాణం వంశీ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube