జిల్లా విద్యాధికారి ఆకస్మిక సందర్శన

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం( Boinpalli ) విలాసాగర్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ప్రాథమిక ఉపాధ్యాయుల సమావేశమును సిరిసిల్ల జిల్లా విద్యాధికారి శ్రీ రమేష్ కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.ప్రాథమిక స్థాయిలో ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.

 A Surprise Visit By The District Education Officer ,boinpalli ,vilasagar High-TeluguStop.com

మూడవ తరగతి ఆరవ తరగతి మరియు తొమ్మిదవ తరగతి విద్యార్థులను నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధులు చేయాలని కోరారు.

ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షిత్, మండల నోడల్ ఆఫీసర్ శ్రవణకుమార్ , స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube