వైయస్ రాజశేఖరరెడ్డి కి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా సోమవారం బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతి ని ఘనంగా నిర్వహించరు.ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ , బోయిని ఎల్లేష్,ఎండీ బాబు,అక్కనపెల్లి ఉపేందర్ ,సాంబ లక్ష్మి రాజ్యం, నాగుల వంశీ గౌడ్, నిమ్మ వినోద్ రెడ్డి ,పిట్టల మోహన్, నల్ల మోహన్ జంగ సత్యం , పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి, అమ్మిగల్ల గోపాల్, గంగిపెల్లి లచ్చయ్య, మెరుపుల మహేష్,ద్యావ మహిపాల్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,దండు రవి, మ్యాన కరుణాకర్, బోయిని పరశురాం, గుంటి జలంధర్, అంజయ్య , సాయి యాదవ్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

 Congress Leaders Paid Tribute To Ys Rajasekhara Reddy , Ys Rajasekhara Reddy, Co-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube