Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు( Telangana assembly meetings ) రేపటికి వాయిదా పడ్డాయి.వాటర్ వార్ పై అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ జరిగింది.

 Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ రేపట-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దన్న తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది.ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) ప్రవేశపెట్టారు.

ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని అన్ని పార్టీల నేతలు తేల్చిచెప్పారు.

ఈ క్రమంలోనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి( KRMB ) అప్పగించొద్దన్న తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది.ఈ నేపథ్యంలోనే అసెంబ్లీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్( Gaddam Prasad Kumar ) రేపటికి వాయిదా వేశారు.మరోవైపు ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లనున్నారు.

రేపు సాయంత్రం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన ఉండనుంది.తరువాత సాయంత్రం 4 గంటలకు మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube