పెన్షన్ల జమపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో పెన్షన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లను జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

 Key Decision Of Ap Government On Pension Deposit , Ap Government, Pension Depos-TeluguStop.com

అయితే ‘మే’ డే ( ‘May’ day)కావడంతో ఇవాళ బ్యాంకులకు సెలవు ఉంది.దీంతో రేపు లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ చేయని వారికి ఇంటి దగ్గరే పెన్షన్లను అధికారులు పంపిణీ చేయనున్నారు.అకౌంట్లు లేని వారితో పాటు దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నేరుగా ఇంటి వద్దనే పెన్షన్ అందించనున్నారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 66 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా కింద పింఛన్లు అందుతున్నాయని తెలుస్తోంది.అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube