తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్( Vikas Raj ) కీలక వ్యాఖ్యలు చేశారు.లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) పోలింగ్ సమయాన్ని పెంచాలని రాజకీయ పార్టీలు కోరాయని తెలిపారు.

 Telangana Chief Electoral Officer Vikas Raj Comments Details, Tg Ceo Vikas Raj,-TeluguStop.com

సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని పొడిగించే అంశంపై సీఈసీకి నివేదించామని వికాస్ రాజ్ పేర్కొన్నారు.

పోలింగ్ సమయం పెంపుపై సీఈసీ( CEC ) నుంచి అనుమతి రావాల్సి ఉందని తెలిపారు.

కాగా రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.అలాగే ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube