ఐదో విడత పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు సిద్ధమైయ్యారు.ఇందులో భాగంగా ఈనెల 28 నుంచి ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభించనున్నారు.

 Sanjay's Wagon Ready For The Fifth Leg Of The Padayatra-TeluguStop.com

ఈ యాత్ర డిసెంబర్ 15వ తేదీ వరకు కొనసాగనుంది.ఈ క్రమంలో 28న నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భైంసా నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారని సమాచారం.

అదేవిధంగా భైంసాలో మొదటి రోజు బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.కాగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర భైంసా నుంచి కరీంనగర్ జిల్లా వరకు కొనసాగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube