మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం దురదృష్టకరం..: కిషన్ రెడ్డి

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగిపోయిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు.మూడేళ్లలోనే మేడిగడ్డ వంతెన కుంగిపోవడం దారుణమని తెలిపారు.

 It Is Unfortunate That Medigadda Barrage Collapsed..: Kishan Reddy-TeluguStop.com

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచారన్న కిషన్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి భారీగా నిధులు వెచ్చించారని పేర్కొన్నారు.బ్యారేజ్ కుంగిపోవడం దురదృష్టకరమన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల సంపదకు చిల్లులు వేసిన ప్రాజెక్టు అని విమర్శించారు.

గతంలో గోదావరి వరదలు వచ్చి పంప్ లు మునిగిపోయాయని తెలిపారు.గ్రాఫిక్స్ ను ప్రజల ముందు పెట్టి అద్భుత ప్రాజెక్ట్ అని ప్రచారం చేశారన్నారు.

ప్రతి ఏడాది 400 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి రైతులకు అందిస్తామన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు కాదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube