ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita ) బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 4వ తేదీకి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

 Hearing On Mlc Kavitha's Bail Petition Adjourned , Mlc Kavitha, Bail Petition ,-TeluguStop.com

ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam )కేసులో అరెస్ట్ అయిన కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.ఇందులో భాగంగా కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.

ఈ క్రమంలోనే కవితకు మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని సింఘ్వి కోరారు.కాగా కవిత మధ్యంతర, సాధారణ బెయిల్ పై ఈడీ సమాధానం ఇచ్చింది.

ఈ క్రమంలోనే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube