CM Revanth Reddy : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.

 Cm Revanth Reddy : రేపు ఢిల్లీకి సీఎం రేవ�-TeluguStop.com

ఇందులో ప్రధానంగా రెండో జాబితా ఎంపీ అభ్యర్థుల జాబితాపై పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.కాగా లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే నాలుగు స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది.అయితే సామాజిక సమీకరణాలను ఆధారంగా చేసుకుని ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయాలని యోచిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube