రైతులకు భరోసా ఇచ్చేందుకే అమిత్ షా వచ్చారు..: ఎమ్మెల్యే ఈటల

తెలంగాణ రైతులకు భరోసా ఇచ్చేందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు గోస -బీజేపీ భరోసా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

 Amit Shah Came To Reassure The Farmers..: Mla Etala-TeluguStop.com

సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం లేదని విమర్శించారు.అంతేకాకుండా రాష్ట్రంలో రైతులకు విత్తనాలు, ఎరువుల సబ్సిడీ ఎత్తేశారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.

రైతు రుణమాఫీ కూడా మోసమన్న ఆయన కేవలం ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు.బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube