అవకాశం ఉన్నప్పుడే అందినకాడికి దోచుకోవాలి.అందం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి.
సినిమా తారలు పాటిస్తున్న సూత్రం ఇదే.కెరీర్ పీక్స్ లో ఉండగానే బాగా సంపాదించుకోవాలి.అవకాశాలు లేనప్పుడు బాధపడటం కంటే ఉన్నప్పుడే మంచి ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలి.సేమ్ ఇలాగే చేస్తుంది యాంకర్ అనసూయ.ఓవైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు సినిమా స్టార్ గా మారింది.పలు సినిమాల్లో తన అంద చందాలతో ఆకట్టుకుంది.
తన అందంతో పాటు అభినయంతో వారెవ్వా అనిపించింది.
అనసూయ 1985, మే 15న నల్లగొండ జిల్లాలో జన్మించింది.
ప్రస్తుతం 36 ఏండ్లు.తల్లిదండ్రులు సుదర్శనరావు, అనురాధ.
ఈమెకు ఇద్దరు చెల్లెల్లు ఉన్రు.అంబిక, వైష్టవి.
చదువుకుంటున్న రోజుల్లో ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్న అనసూయకు.క్యాంపులో శశాంక్ భరద్వాజ్ పరిచయం అయ్యాడు.
అదికాస్త ప్రేమగా మారింది.పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.సెయింట్ మేరీస్ స్కూల్, భద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ లో చదువుకుంది అనసూయ.
ఓకంపెనీలో హెచ్ఆర్ డిపార్ట మెంట్ లో పనిచేసింది.అదే సమయంలో మోడలింగ్ లో అవకాశం వచ్చింది.
అందులోకి ప్రదేశించింది.ఆ తర్వాత సాక్షి టీవీలో యాంకర్ గా చేసింది.సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది.అనంతరం జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా సెలెక్ట్ అయ్యింది.ఈ షోతో తన లైఫ్ మారిపోయింది.తన అందంతో పాటు చలాకీ తనంతో జనాలను ఆకట్టుకుంది.మంచి క్రేజ్ సంపాదించుకుంది.
2002లో నానాగార్జున మూవీలో చేసింది.ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయన, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించిం మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఈమె తాజాగా నటించిన ఖిలాడీ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.జబర్దస్త్ లో యాంకరింగ్ కి మొదట్లో 10 వేలు వచ్చేదట.ఇప్పుడు ఒక్కో షోకి 70 నుంచి 90 వేలు తీసుకుంటుంది.
ఒక్కో మూవీకి 2 లక్షల వరకూ రెమ్యునరేసన్ తీసుకుంటుంది.ప్రస్తుతం ఈమె ఆస్తుల విలు రూ.10 కోట్లు ఉంటుందట.మణికొండలో 2 కోట్లు విలువ చేసే ఇల్లు, రెండు లగ్జరీ కార్లు ఉన్నాయి.