కాసేపట్లో గాంధీభవన్ లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో( Gandhi Bhavan ) మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ( Congress Pradesh Election Committee ) సమావేశం జరగనుంది.సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

 After A While The Congress Pradesh Election Committee Met At Gandhi Bhavan Detai-TeluguStop.com

రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిచంనున్నారు.

డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన టికెట్ ఆశిస్తున్న ఆశావహుల పేర్లను పీఈసీ పరిశీలించనుంది.ఈ క్రమంలోనే అర్హులైన ఆశావహుల జాబితాపై ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చర్చించనుంది.కాగా ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కాంగ్రెస్ అభ్యర్థులను( Congress Candidates ) ప్రకటించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube