వైద్యుల నిర్లక్ష్యం పసికందు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి( Area Hospital Vemulawada ) డాక్టర్ల నిర్లక్ష్యంతో పసి కందు మృతి.డెలవరి ఆపరేషన్ చేయడంలో డాక్టర్ల ( Doctors )నిర్లక్ష్యం వల్లే బేబీ మృతి చెందిందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.

 A Baby Died Due To Negligence Of Doctors , Area Hospital Vemulawada ,doctors-TeluguStop.com

బోయిన్ పళ్లి మండలం జగ్గరావుపేల్లి గ్రామానికి చెందిన అమూల్య డెలివరీ కోసం వచ్చింది.

డాక్టర్ల నిర్లక్ష్య వ్యవహరి వాళ్ళనే బేబీ మృతి చెందిందని రోధిస్తున్న బంధువులు.

న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని ఆసుపత్రి ముందు బైఠాయింపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube