వైద్యుల నిర్లక్ష్యం పసికందు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి( Area Hospital Vemulawada ) డాక్టర్ల నిర్లక్ష్యంతో పసి కందు మృతి.

డెలవరి ఆపరేషన్ చేయడంలో డాక్టర్ల ( Doctors )నిర్లక్ష్యం వల్లే బేబీ మృతి చెందిందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.

బోయిన్ పళ్లి మండలం జగ్గరావుపేల్లి గ్రామానికి చెందిన అమూల్య డెలివరీ కోసం వచ్చింది.

డాక్టర్ల నిర్లక్ష్య వ్యవహరి వాళ్ళనే బేబీ మృతి చెందిందని రోధిస్తున్న బంధువులు.న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని ఆసుపత్రి ముందు బైఠాయింపు.

బీచ్ ఒడ్డున గ్లామర్ షోతో ఫోటోషూట్స్… చూసిన వాళ్లకు చుక్కలు